Home » Jal Jeevan Mission
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జల్జీవన్ మిషన్ను బలోపేతం చేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో్ జల్ జీవన్ మిషన్ లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం 25 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జర�
మహారాష్ట్రలో మంచినీటి కష్టాలు మామూలుగా లేవు. నాసిక్లో మహిళలు ప్రాణాలకు తెగించి మరీ 70 అడుగుల లోతైన బావిలోకి దిగుతున్నారు. మురికినీటిని తెచ్చుకుని కుండల్లో జల్లెడ పడుతున్నారు. అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది.
తమ ప్రభుత్వం చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ఏడు కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా మంచి నీళ్లు అందిస్తున్నామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. లక్ష గ్రామాల్లో బహిరంగ మల విసర్జన పూర్తిగా అంతమైందన్నారు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర పథకం జలజీవన్ మిషన్ ను ఏపీ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదన్నారు. 2024 కల్లా ఇంటింటికి మంచి నీరు అందించడంపై
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండగా.. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రానికి కేటాయించని విధంగా నిధులు ఇచ్చింది కేంద్రం.
అదో దట్టమైన అటవీ ప్రాంతం. దానికి సమీపంలో గ్రామం ఉంది. అక్కడ కరెంట్ లేదు. సరికదా.. రోడ్డు కూడా లేదు. అలాంటి మారుమూల ప్రాంతంలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. రోడ్డు లేకపోయినా, విద్యుత్ లేకపోయినా వారి దాహం మాత్రం తీరింది.
tap water supply to rural areas : భారత దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోకి తాగునీటి సరఫరా అందించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన జల జీవన్ మిషన్ (JJM)లో భాగంగా ఇప్పటివరకూ గ్రామీణ ప్రాంతాలకు అందించిన తాగు నీటి కనెక్షన్లు 50శాతానికి చేరింది. 5.74 కోట్ల గ్రామీణ