Home » Jalandhar
89 సంవత్సరాల వయసులో రన్నింగ్ ను సీరియస్ గా తీసుకున్నారు. ఫౌజా సింగ్ 2000 సంవత్సరంలో తన మొదటి రేసు లండన్ మారథాన్లో పాల్గొన్నారు.
ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ పోటీ చేసింది. చాన్బే నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉండగా.. సౌర్ నియోజకవర్గంలో అప్నాదళ్ అభ్యర్థి ఆధిక్యం సాగిస్తున్నారు. ఇక ఒడిశాలోని జర్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో అ�
నలుగురు అమ్మాయిలు రెచ్చిపోయారు. ఓ యువకుడిని కిడ్నాప్ చేసి రేప్ చేశారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది.
భార్య కాపురానికి రావడం లేదని ఆమెతోపాటు, ఇద్దరు పిల్లలు, అత్తామామలు.. మొత్తం ఐదుగురిని సజీవ దహనం చేశాడో దుర్మార్గుడు. అత్తారింటికి వెళ్లి, అక్కడ నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
స్పెషల్ క్లాసుల పేరుతో 13 ఏళ్ల విద్యార్థిని ఇంట్లోను ఉంచుకున్న టీచర్ అతడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత..
deep sidhu threatens : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రైతుల పోరాటం మలుపులు తీసుకొంటోంది. గణతంత్ర దినోత్సవం రోజున..రైతులు నేతలు చేసిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనల్లో ఓ వ్యక్తి మరణించగా..పోలీసులకు గాయాలయ్యాయి. ట్రాక్టర్ ర్యాల�
తన చేతిలోని ఫోన్ లాక్కుని పారిపోతున్న దొంగలకు ఒక బాలిక (15) చుక్కలు చూపించింది. ఏ మాత్రం భయపడకుండా సివంగిలాగా దూకి వాళ్ల ఆట కట్టించింది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పంజాబ్ లోని జలంధర్ నగరంలో ఈ ఘటన జరిగి�
కరోనా వ్యాధి సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు అడ్డు తగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్ లోని జలంధర్ లో ఒక వ్యక్తి శ్వాస కోస వ్యాధులతో కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింద
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఓవైపు గంగానది స్వచ్ఛంగా మారితే గాలిలో కాలుష్యం తగ్గిపోవడంతో సుదూరంలో ఉన్న హిమాలయాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎయిర్ పొల్యూషన్ కారణంగా దశాబ్దాల కాలంగా కనుమరుమైన ప్రకృతి అందాలను ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ చూడగలుగుతున్నారు ప్రజలు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా దాదాపు ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ లో ఉన్నాయి. లాక్ డౌన్ ల కారణం భారత్ సహా దాదాప�