Home » JAMMU
యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్ చేసి సీఐతో మాట్లాడారు.
ఇప్పటికే రెండు కంపెనీలకు టెండర్లు ఇచ్చామని అధికారులు వివరించారు.
ఈ ఏడాది 3 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తారని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో యాత్రికుల కోసం టెంట్లు, గూడారాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
YV Subba Reddy : జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలం కేటాయించగా, రూ.30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు ఇతర సదుపాయాలు కల్పించామన్నారు.
ఉగ్రవాదులు, శ్రీనగర్ హైవేపై ట్రక్కులో వెళ్తుండగా, భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో ట్రక్కును చుట్టుముట్టిన సైన్యం కాల్పులు జరిపింది. దీంతో సైనికులపైకి తీవ్రవాదులు కూడా కాల్పులు ప్రారంభించారు. అయితే, భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు తీవ్�
జమ్ముకశ్మర్ లోని జమ్ములో పేలుడు కలకలం రేపింది. మంగళవారం రాత్రి జమ్ము సమీపంలోని సిధ్రా వంతెన దగ్గర అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుండడం, జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వంటి ఘటనల నేపథ్యంలో జమ్ము, రాజౌరీలో ఇంటర్నెట్ నిలిపివేశారు. ఎలాంటి అ
Newborn Girl Child : చనిపోయిందనుకున్న శిశువు కదిలింది. బతికుండానే అప్పుడే పుట్టిన శిశువుకు అంత్యక్రియలు చేయబోయ్యారు.
జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన తుది ఆదేశాలపై డిలిమిటేషన్ కమిషన్ సంతకాలు చేసింది.
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్బాగ్లోని వాణిజ్య భవనంలో గురువారం (జనవరి 27) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.