Home » Jammu and Kashmir
సోషల్ మీడియా దిగ్గజం..ట్విట్టర్ (Twitter) భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఇండియా మ్యాప్ నుంచి జమ్ముకశ్మీర్ ను తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ లో జమ్ముకశ్మీర్ అంతర్భాగంగా ట్విట్టర్ చూపించింది.
జమ్ము కశ్మీర్కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో నిర్వహించిన భేటీ ముగిసింది.
జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ గ్రామంలో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మళ్లీ రాష్ట్ర హోదా రానుందా ? అంటే అవునని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జూన్ 24వ తేదీన ఈ సమావేశం జరుగనుంది. కేంద�
సెంట్రల్ కాశ్మీర్లోని శ్రీనగర్ శివార్లలోని నౌగంలో వాగురా ప్రాంతంలో మంగళవారం (జూన్ 15) అర్ధరాత్రి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్లో హతమయ్యారు.
భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు అమర్చుతున్న ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నాయి దళాలు. తాజాగా జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రకుట్రను భగ్నం చేశాయి.
Anantnag Encounter: దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో కోకర్నాగ్లోని వైలో ప్రాంతంలో మంగళవారం(11 మే 2021) ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. హతమార్చిన ఉగ్రవాదులను ఇంకా గుర్తించలేదు. ఈ ప్�
J&K కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించారు. మొత్తం 20 జిల్లాలకు ఇది వర్తిస్తుందని ఆదివారం అధికారులు తెలిపారు. కొత్త COVID-19 మార్గదర్శకాల ప్రకారం… జమ్మూ కాశ్మీర్లోయ అత్యవసర సేవలు మాత్రమ�
జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత శ్రీమాత వైష్ణోదేవి ఆలయానికి రెండు దశాబ్దాల్లో భక్తులు 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి కానుకలు సమర్పించారు. అలాగే 2000-2020 సంవత్సరాల మధ్య హుండీల ద్వారా రూ.2వేల కోట్ల నగదు వచ్చింది.
4G 18 నెలల తర్వాత జమ్మూ కశ్మీర్ లో హై స్పీడ్ 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించారు. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి శుక్రవారం(ఫిబ్రవరి-5,2021)ఈ విషయాన్ని సృష్టం చేశారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ -370ని కేంద్రప్రభుత్వం ర�