Home » Jammu and Kashmir
Farooq Abdullah: జమ్మూ అండ్ కశ్మీర్ మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్ లో పర్సనల్ విషయాలు చెప్పి అందరిలో నవ్వులు పూయించారు. నేషనల్ కాన్ఫిరెన్స్ ప్రెసిడెంట్ ఫరూఖ్ అబ్దుల్లా ఓ బుక్ రిలీజ్ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావానికి ప్రతి ఒక్కరూ �
Telugu soldier killed in Jammu and Kashmir : జమ్మూకశ్మీర్లో తెలుగు ఆర్మీ జవాను అమరుడయ్యాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు గత 14 ఏళ్లుగా భారత సైనిక దళంలో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే విధుల్లో భాగంగా సరిహద్దుల్�
Delhi records 15 year low in temperature : దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురవారం డిసెంబర్ 31నాడు, 1.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గడిచిన 15 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రతగా భారత వాతావరణ శాఖ తెలిపింది. 2006 జనవరి 8వ తేదీన ఢిల్లీలో 0.2 డిగ్రీల సెల్సియస్, 1935, �
woman to drive a passenger bus in Jammu and Kashmir first time : జమ్ముకశ్మీర్లో తొలిసారి ఓ మహిళ ప్రయాణికుల బస్సును నడిపారు. కథువా జిల్లాకు చెందిన పూజా దేవి అనే మహిళ గురువారం జమ్ము నుంచి కథువా మార్గంలో తొలిసారి ప్రయాణికుల బస్సును నడిపారు. బస్సు డ్రైవర్ కావాలన్నది తన కోరికని ఈ స�
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆయుష్మాన్ భారత్ స్కీంను వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా లాంచ్ చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రాంతవాసులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీంను పొడిగించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ స్కీం కింద హెల్త్ కవరేజ్ తో పాటు ఫైనాన్షియల్ రిస్
Step Brother smothers step-sister to death on her wedding day : పెళ్లి కావాల్సిన రోజే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మూ కాశ్నీర్ లోని శ్రీనగర్ లో జరిగింది, కానీ పోలీసు విచారణలో అది ఆత్మహత్య కాదని హత్య అని తేలటంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనగర్ లోని సైదాకదాల్ ప్ర�
Two Pakistani terrorists killed జమ్ముకశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో ఆదివారం(డిసెంబర్-13,2020)భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరొక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు చె
Indian security forces went 200 metres inside Pakistan అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాల ద్వారా భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ఇటీవల సైన్యం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని సాంబాలో ఓ టన్నెల్ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసకోవడంలో భా�
Jammu and Kashmir Encounter : జమ్ముకాశ్మీర్ లోని ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం (నవంబర్ 19,2020) తెల్లవారుజామున బాన్ టోల్ ప్లాజా దగ్గర భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు�
Gupkar Gang Going Global జమ్మూకశ్మీర్ రాజకీయ నాయకులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆర్టికల్-370రద్దు ఇష్యూలో విదేశీ శక్తుల జోక్యం కోసం కశ్మీర్ పార్టీలు పాకులాడుతున్నాయని అమిత్ షా విమర్శించారు. మహిళలు,దళితుల హక్కులను లాగేసుకొని,కశ్మీర్ లో మళ్లీ ఉ