Jammu and Kashmir

    జమ్మూ కశ్మీర్లో మార్చి 31వరకూ అన్నీ బంద్ (స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, అంగన్వాడీలు, సినిమా హాళ్లు)

    March 11, 2020 / 04:41 PM IST

    కరోనా భయంతో జమ్మూ అండ్ కశ్మీర్ అంతా బంద్ ప్రకటించింది ప్రభుత్వం. మార్చి 31వరకూ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, అంగన్వాడీలు, సినిమా హాళ్లు మూసేయాలని ఆదేశాలిచ్చారు. బోర్డ్, కాంపిటీటివ్ పరీక్షలకు ఇది ఏ మాత్రం ఇబ్బంది కాదని కేంద్ర పాలిత ప్రాంత

    పెంపుడు కుక్కను బతికించి..ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్

    March 1, 2020 / 08:26 AM IST

    కుక్కను ప్రాణప్రదంగా పెంచుకున్నాడు ఓ ఆర్మీ ఆఫీసర్. ఎంతో అప్యాయంగా చూసుకున్నాడు. దానికి ఏదైనా కష్టం వస్తే..తనకు కష్టం వచ్చేలా ఫీలయ్యేవాడు. ఆ ఇంట్లోకి అపరిచిత వ్యక్తులను రానిచ్చేది కాదు. అంతగా అపురూపంగా ప్రేమించుకున్న కుక్క ప్రమాదంలో ఉంటే..ఆ �

    గోవింద..గోవింద : మంచుకొండల్లో శ్రీవారి ఆలయం

    February 12, 2020 / 06:11 PM IST

    అవును మీరు వింటున్నది నిజమే. ఇక మంచుకొండల్లో శ్రీవారి నామస్మరణలు మారుమోగనున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలు, రాష్టాల్లో ఉన్న ఏడుకొండల ఆలయం..ఇక జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఏర్పాటు కానుంది. ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమౌతున్న సం�

    జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్…జైషే మహమ్మద్ అధినేత హతం

    January 25, 2020 / 05:36 PM IST

    జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జైషే మహమ్మద్ అధినేత ఖరీ యాసిర్ హతమయ్యారు. త్రాల్ లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

    జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

    January 21, 2020 / 07:46 PM IST

    జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. అవంతిపొరాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు.

    టెర్రరిస్టులతో చేతులు కలిపిన DSP!

    January 13, 2020 / 07:03 AM IST

    జమ్ము కశ్మీర్‌లో DSP దవీందర్ సింగ్ అరెస్ట్ వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. ఉగ్రవాదులతో ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారులే మిలాఖత్ అవ్వడంతో పోలీస్ శాఖ నివ్వెరపోతోంది. దీంతో భద్రతాదళాలకు అసలు ముప్పు టెర్రరిస్టుల నుంచి కాదని.. ఇలాంటి ఇంటి దొంగల నుంచ�

    జమ్మూలో ఇంటర్నెట్ సేవల నిలుపుదలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

    January 10, 2020 / 08:27 AM IST

    జమ్మూ కాశ్మీర్‌లో కొద్ది రోజులుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లపై 2020, జనవరి 10వ తేదీ శుక్రవారం సమీక్షించింది. ఇంటర్నెట్‌పై అపరిమిత ఆంక్షలు సరికాదని, దీనికి సంబంధించిన ఉత్

    జమ్మూలో త్వరలో శ్రీవారి ఆలయం : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్

    January 3, 2020 / 06:26 AM IST

    విశాఖపట్నంలో 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం 2020 మార్చి నాటికి పూర్తి  అవుతుందని టీటీడీఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. మంచి ముహూర్తం నిర్ణయించుకుని ఆలయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.  ముంబైలో  30 కోట్ల రూపాయలత�

    మంచుపూల దారి గుల్మార్గ్ : చూస్తే మైమరచిపోవాల్సిందే

    November 6, 2019 / 10:50 AM IST

    శీతాకాలం  చల్లని మంచు తో పాటు వెన్నెల కూడా కురిసేకాలం. పండు వెన్నెలకు తోడు  చల్లని మంచు కూడా కురుస్తుంటూ భూతల స్వర్గం అంటే ఇదేనంటోంది గుల్మార్గ్. గుల్మార్గ్ అంటే మంచుపూల దారి  అని అర్థం. పేరుకు తగినట్లుగానే ఈ ప్రాంతంలో మంచు పూలజల్లులా �

    జమ్మూ కశ్మీర్ లో గ్రనేడ్ దాడి : ఆరుగురికి తీవ్ర గాయాలు

    October 28, 2019 / 11:56 AM IST

    జమ్మూ  కాశ్మీర్ లో మరో సారి గ్రనేడ్ దాడి జరిగింది. బారాముల్లా జిల్లాలోని  సోపోర్ బస్సాండు వద్ద ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు.   గాయపడిన వారినవి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోపోర్ బస్టాండ్ లో భారీగా �

10TV Telugu News