Jammu and Kashmir

    పోలీసుల ప్రకటన : ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ.30 లక్షల రివార్డు

    October 28, 2019 / 10:22 AM IST

    ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ.30 లక్షల రివార్డు అందజేస్తామని జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. మ�

    సైనికులతోటే మోదీపావళి

    October 27, 2019 / 03:24 AM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది దీపావళిని జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సైనికులతో జరుపుకోనున్నారు. 2014 లో ప్రధానిగా పదవి చేపట్టిన నాటి నుంచి దీపావళిని మోడీ దేశాన్ని కాపాడుతున్న సరిహద్దుల్లోని సైనికులతోనే జరుపుకుంటున్న

    జమ్మూ కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు

    October 5, 2019 / 10:40 AM IST

    జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. అనంతనాగ్ జిల్లాలో గ్రేనేడ్ తో దాడికి పాల్పడ్డారు. శనివారం (అక్టోబర్ 5, 2019) డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ఘటన చోటు చేసుకుంది. గ్రేనెడ్ దాడిలో 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో 12 ఏళ్ల బాలికతో

    10 కిలోల బంగారంతో వైష్ణో దేవి ఆలయ ద్వారం

    September 23, 2019 / 09:08 AM IST

    వైష్ణో దేవి. ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ వైష్ణో దేవి యాత్ర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ము పర్వత సానుముల్లోని త్రికూట పర్వతమంపై కొలువైన వైష్ణోదేవీ యాత్ర సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కాను

    హై అలర్ట్ : చొరబడిన 40 మంది ఉగ్రవాదులు

    September 12, 2019 / 01:23 AM IST

    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేశారనే సమాచారం కలకలం రేపుతోంది. సరిహద్దు వెంట సుమారు 40 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో కశ్మీర్‌ లోయలో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రధానం�

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రం భారత అంతర్భాగం : పాక్ ప్రకటన

    September 10, 2019 / 01:37 PM IST

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అంటూ సంచలన ప్రకటన చేసింది పాకిస్తాన్.

    మోడీకి పాములు పంపుతా : పాక్ సింగర్ అక్కసు

    September 5, 2019 / 08:44 AM IST

    భారత్‌పై పాక్ అక్కసు వెళ్లగక్కడం పరిపాటై పోయింది. నేతల నుంచి మొదలుకొని సెలబ్రెటీలు కూడా విమర్శలు చేస్తుంటారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై పాక్ మండిపడుతోంది. పలు ఆంక్షలు విధించింది. ఈ పరిణామాలపై తాజాగా పాకిస్థాన్‌కు చెందిన సింగర్

    యుద్ధ మేఘాలు…పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం

    August 28, 2019 / 04:24 PM IST

    ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ  లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దుచేసినప్పటి నుంచి భారత్ తో యుధ్దం వస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తున్న పాకిస్తాన్ త్వరలో క్షిపణి పరీక్షలు నిర్వహించనుంది. అందుకు తగ్గట్టు�

    కశ్మీర్ కష్టాలు: రాహుల్‌కు కన్నీటితో వినతి

    August 25, 2019 / 06:16 AM IST

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ మహిళ రాహుల్ వద్దకు వచ్చి తన సమస్యలు చెప్పుకుంటూ ఏడ్చేసింది. ఆమె చెబుతున్న మాటలను రాహుల్‌ సీటులో కూర్చొని విన్నారు. విమానంలో ఉన్న కొంతమంది సెల్ ఫోన్‌లో చిత్రీక

    కశ్మీర్ అల్లుడు అరుణ్ జైట్లీ ఇకలేరు

    August 24, 2019 / 07:42 AM IST

    కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం (ఆగస్ట్ 24, 2019)న ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు ప్రకటించాయి. కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.   అరుణ్ జైట్లీ 1982�

10TV Telugu News