Home » Jammu and Kashmir
దర్భంగా బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు ఈరోజు మరోక నిందితుడిని అరెస్ట్ చేశారు. కాశ్మీర్ కు చెందిన ఇమాజ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తుపాకీ లైసెన్సులు విక్రయించిన కేసులో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కు చెందిన ఐఏఎస్ అధికారి షాహిద్ ఇక్బాల్ చౌదరి ఇంట్లో సహా 40 చోట్ల సీబీఐ అధికారులు ఈ ఉదయం దాడులు చేశారు.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని దన్మార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.
కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివి.. నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ఓ వైపు కరోనా రోగులకు చికిత్స అందిస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్లి ఏజెన్సీ ప�
జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. ఏపీలోని గుంటూరు జిల్లాలోని బాపట్లకు చెందిన జవాన్ మరుపోలు జశ్వంత్ రెడ్డి కశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బని సెక్టార్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు క
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. రాజ్ పోరా ప్రాంతంలోని హంజిన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆర్మీ అధ
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ భారతీయ రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం రేపింది. భారత హైకమిషన్ కాంపౌండ్పై డ్రోన్ కనిపించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
పుల్వామా జిల్లాలోని Hanjin గ్రామంలో ఉన్న Rajporaలో ఉగ్రవాదులు దాక్కొన్నారని భధ్రతా దళాలకు సమాచారం వచ్చింది. దీంతో 2021, జూలై 02వ తేదీ శుక్రవారం కూంబింగ్ నిర్వహించారు.
డ్రోన్ల వల్ల కలిగే ముప్పును నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. భవిష్యత్ ప్రణాళికలో దీనిని చేర్చాలని భారత సైన్యం చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ వెల్లడించారు. గురువారం ఆయన ఓ టీవీ ఛానల్ తో మాట్లాడారు. డ్రోన్లు అందుబాటులోకి �
Jammu And Kashmir : జమ్మూ కాశ్మీర్ లోని పరింపోరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ నదీమ్ అబ్రార్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబందించిన వివరాలను వెల్లడించారు. సోమవారం పరింపోరాలో జమ్మూ కాశ్మీర్ పోలీస�