-
Home » jammukashmir
jammukashmir
Ghulam Nabi Azad: గులాంనబీ ఆజాద్ మళ్ళీ కాంగ్రెస్లో చేరుతున్నారని వార్తలు.. స్పందించిన ఆజాద్
తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు వస్తున్న కథనాలు చూసి షాక్ అయ్యానని గులాం నబీ ఆజాద్ చెప్పారు. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం కాంగ్రెస్లోని ఒక వర్గం నాయకులు ఇటువంటి కథనాలను ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. తమ డెమోక్రటిక్ ఆజాద్ ప�
Terrorists Encounter: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు
బుద్గామ్ లోని జోల్వా క్రాల్పోరా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాదళాలు సోదాలు చేపట్టాయి. ఈక్రమంలో భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు
Encounter : జమ్మూలో ఎదురుకాల్పులు.. ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ లో సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు
Encounter : అనంత్నాగ్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా అర్వానీ ప్రాంతంలోని ముమన్హాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
కశ్మీర్ వ్యాలీకి 55 కంపెనీల భద్రతా దళాలు
కశ్మీర్ వ్యాలీకి 55కంపెనీల భద్రతా దళాలు
J&K :పుల్వామా ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..ఇద్దరు జవాన్లు మిస్సింగ్
దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని పంపోరే టౌన్ లోని ద్రాంగ్బాల్ ఏరియాలో శనివారం భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
Terrorists : కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీసులపై కాల్పులు..అధికారి మృతి
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాత శ్రీనగర్ టౌన్లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో పోలీస్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
Rahul Gandhi : కాలినడకన వైష్ణోదేవి ఆలయానికి రాహుల్..ఇందిరా గాంధీ ఫోటో వైరల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లారు.
Narendra Modi: కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య కేంద్ర మంత్రులతో వరస సమావేశాలు నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఆదివారం మంత్రులతో ప్రధాని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన
అమర్ నాథ్ యాత్రకు ఏర్పాట్లు షురూ
Amarnath Yatra వచ్చే వేసవిలో మొదలయ్యే అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. జమ్ముకశ్మీర్కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో 2019లో, కరోనా మహమ్మారి ముప్పు నేపథ్యంలో 2020లో అమ�