-
Home » Jana Sena Party
Jana Sena Party
జనంలోకి జనసేనాని.. దూకుడు వెనుక వ్యూహం అదేనా?
అటు సభ్యత్వ నమోదు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇంకోవైపు అభివృద్ధి పనులు..ఇలా అన్నింటిపై ఫోకస్ పెట్టేలా పవన్ జిల్లాల పర్యటన ఉండబోతోందట.
ఇప్పటినుంచే విశాఖ మేయర్ పీఠంపై కూటమి పార్టీల గురి.. ఏం జరుగుతోంది?
కూటమిలో కీలకమైన మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా మేయర్ పీఠాన్ని ఈసారి పంచుకోవాలని చూస్తోంది
పాలకొండలో జనసేన ఎమ్మెల్యే Vs టీడీపీ ఇంచార్జ్..! ఇప్పుడెలా?
ఎమ్మెల్యే వర్సెస్ పార్టీ ఇంఛార్జ్ మధ్య నడుస్తోన్న ఆధిపత్య పోరులో ఇరు పార్టీల కార్యకర్తలు నలిగిపోతున్నారట.
మండలిలో ప్లకార్డులు, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఛైర్మన్ టేబుల్పై పడేసిన వైసీపీ సభ్యులు.. రచ్చ రచ్చ
వెంకటేశ్వరస్వామికి సభలో అవమానం జరిగిందంటూ కూటమి సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన.. ప్రచారానికి పవన్ సిద్ధం.. ఇక ఏం జరగబోతుంది?
పురపోరులో పోటీపై బీజేపీని సంప్రదించి నిర్ణయం తీసుకున్నారో లేక ఒంటరిగా పోటీ చేయాలనుకున్నారో తెలియదు కానీ..ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పవన్ ప్రచారానికి రాబోతున్నారు.
అన్నీ నేనే చూస్కోవాలా? పవన్ సైలెన్స్ బ్రేక్..! ఇకపై ఏం జరగనుంది?
పవన్ ఉన్నట్లుండి సీరియస్ కామెంట్స్ చేయడం..అందరిపై వరుస పెట్టి ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం లీడర్లకు కాస్త టెన్షన్ కలిగించిందట.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన.. జన సైనికులకు పార్టీ కీలక ఆదేశాలు
తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా వైరల్ చేస్తున్నారు.. వారికి చెబుతున్నా..: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
"నాకు ఓటమి భయం లేదు. నాకు, చంద్రబాబుకి మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవు" అని పవన్ అన్నారు.
తెలంగాణపై జనసేనాని దృష్టి.. పార్టీ బలోపేతంకు చర్యలు మొదలు.. కమిటీలన్నీ రద్దు..!
Pawan Kalyan : తెలంగాణ రాష్ట్రంలోనూ జనసేన పార్టీకి ప్రజాదరణ ఉంది. అయితే, పవన్ కల్యాణ్ ఇన్నాళ్లు ఏపీలో పార్టీ బలోపేతంపైనే దృష్టిసారించారు. ముఖ్యంగా ఏపీ కేంద్రంగానే జనసేన రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషిస్తుంది. ప్రస్తుతం తెలంగాణపైనా పవన్ కల్యాణ్ �
పవన్ కొండగట్టు పర్యటనలో ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్.. ఫొటోలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వాయుపుత్ర సదన్ ధర్మశాలతో పాటు దీక్ష విరమణ మండపానికి భూమి పూజ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పవన్ పాల్గొన్న సమయంలో �