Home » Jana Sena Party
Nadendla Manohar: ప్రజల సమస్యలపై స్పందించే మనస్తత్వం జనసేన పార్టీకి ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
షర్మిల కాంగ్రెస్లో చేరికపై సీఎం జగన్ పరోక్ష కామెంట్స్
వారాహి యాత్ర రూపంలో రేపటి నుంచి మరో మోసం జరగబోతోంది. కాపులను మోసం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నాడు.
ఈనెల 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభంకు ముందు ఉదయం 9గంటలకు పవన్ కళ్యాణ్ అన్నవరంలోని సత్యదేవుని దర్శనం చేసుకుంటారు. వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు.
ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు వస్తాయని.. ఒకవేళ టీడీపీ- జనసేన కలవకపోయినా చంద్రబాబు 100 సీట్లతో గెలుస్తారని గోనె జోస్యం చెప్పారు.
ఈరోజు తిరుపతి కావచ్చు, రేపు మరొక ప్రాంతం కావచ్చు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా విబేధాలు ఉండేలా చేయడమే కుట్రదారుల పన్నాగం. ఈ తరుణంలో అన్ని కులాలవారూ, ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు జనసేన అధికారిక ట
గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకుగురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. వారికి ఆర్థికంగానూ చేయూతనందించేందుకు నిర్ణయించారు.
వకీల్సాబ్ రెండు రోజుల పర్యటన
Antarvedi RADHAM : తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రథం దగ్ఢం ఘటన ఇంకా చల్లారడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ధర్మ పరిరక్షణ పరిరక్షణ దీక్ష చేసిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలి�
మార్చి 14.. జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవం.. ప్రశ్నిస్తా అంటూ ప్రజల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టి ఆరు వసంతాలు పూర్తయ్యింది. ఏడవ వసంతంలోకి అడుగు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన తీరు సరికాదంటూ.. రాజకీయాలను ప్రశ్�