Home » Jana Sena Party
Pawan Kalyan : తెలంగాణ రాష్ట్రంలోనూ జనసేన పార్టీకి ప్రజాదరణ ఉంది. అయితే, పవన్ కల్యాణ్ ఇన్నాళ్లు ఏపీలో పార్టీ బలోపేతంపైనే దృష్టిసారించారు. ముఖ్యంగా ఏపీ కేంద్రంగానే జనసేన రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషిస్తుంది. ప్రస్తుతం తెలంగాణపైనా పవన్ కల్యాణ్ �
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వాయుపుత్ర సదన్ ధర్మశాలతో పాటు దీక్ష విరమణ మండపానికి భూమి పూజ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పవన్ పాల్గొన్న సమయంలో �
జగిత్యాల పర్యటన సందర్భంగా కారు పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు అడ్డొచ్చాయి.
జయమంగళ రిసిగ్నేషన్ యాక్సెప్ట్ అయితే ఎమ్మెల్సీ స్థానం బాలినేనికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారట పవన్.
Jana Sena Party జనసేన పార్టీ అధికారిక ఎక్స్ (గతంలో ట్విటర్) హ్యాండిల్ హ్యాకింగ్కు గురైంది. ఈ ఘటన వెలుగులోకి రాగానే పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది.
Nadendla Manohar: ప్రజల సమస్యలపై స్పందించే మనస్తత్వం జనసేన పార్టీకి ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
షర్మిల కాంగ్రెస్లో చేరికపై సీఎం జగన్ పరోక్ష కామెంట్స్
వారాహి యాత్ర రూపంలో రేపటి నుంచి మరో మోసం జరగబోతోంది. కాపులను మోసం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నాడు.
ఈనెల 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభంకు ముందు ఉదయం 9గంటలకు పవన్ కళ్యాణ్ అన్నవరంలోని సత్యదేవుని దర్శనం చేసుకుంటారు. వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు.
ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు వస్తాయని.. ఒకవేళ టీడీపీ- జనసేన కలవకపోయినా చంద్రబాబు 100 సీట్లతో గెలుస్తారని గోనె జోస్యం చెప్పారు.