Home » Janasena leader Nadendla Manohar
చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, వైసీపీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తోపాటు మూడు పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీని పవన్ నిబద్దతతో నడుపుతున్నారని అన్నారు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా
రాష్ట్రంలో 3,85,000 పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని, దీని వెనుక పెద్ద స్కాం ఉందన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా పాడి పశువులు కొనడానికి క్యాబినెట్ తీర్మానించిందని చెప్పారు.