-
Home » janasena leaders
janasena leaders
శ్రీరామనవమి వేడుకల్లో జన సైనికులపై హత్యాయత్నం.. మేకుల కర్రలు, చాకుతో దాడి
West Godavari District : శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసైనికులపై హత్యాయత్నం జరిగింది.
పార్టీ ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఈ అంశాలపై జనసేనాని ఫోకస్..
ఏపీ అసెంబ్లీలో బోండా ఉమ, నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, వీటి కారణంగా పార్టీలో వచ్చిన డిస్టర్బెన్స్ తదితర అంశాలపై..
లోకేశ్ డిప్యూటీ సీఎం కావాలంటున్న సైకిల్ పార్టీ నేతలు.. తమ నేతను సీఎంగా చూడాలనుకుంటున్నామన్న జనసేన
జనసేన నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తూనే ఎన్నికలకు ముందు ఉన్న ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారుతోంది.
విశాఖపట్నం జనసేనలో వర్గపోరు
Janasena Leaders : విశాఖపట్నం జనసేనలో వర్గపోరు
ఈసారి వెనక్కి తగ్గొద్దు.. పవన్ కల్యాణ్ కు తెలంగాణ జనసేన నేతల విజ్ఞప్తి
నేతల అభిప్రాయాలకు పవన్ స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్థం చేసుకోగలను. అయితే, తనమీద ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. నాయకులు, జనసైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు.
Nara Brahmani : బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు .. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు
చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారు..? అనే ప్రశ్న బలంగా వినిపించింది ఏపీ రాజకీయాల్లో. ఈక్రమంలో నారా బ్రాహ్మణితో జనసేన నేతలు సమావేశమైయ్యారు. కీలక విషయాలు చర్చించారు.
Janasena Leaders : పవన్ కు మంత్రి గుడివాడ పది ప్రశ్నలపై జనసేన నేతలు కౌంటర్
పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అన్నందుకు తక్షణమే అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్ మంత్రి లెటర్ హెడ్ ఎలా వాడాలో తెలియని వ్యక్తి అమర్నాథ్ అని ఎద్దేవా చేశారు.
Pawan Kalyan : వైసీపీ ఒక్క స్థానం కూడా గెలవకూడదు : పవన్ కళ్యాణ్
రాజకీయాల్లో మూడో వంతు మహిళలు ఉండాలన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో జనసేన ముందుంటుందని తెలిపారు.
Pawan Kalyan: వైసీపీతో నేను యుద్ధానికి సిద్ధం.. దేంతోనైనా రండి తేల్చుకుందాం
వైసీపీలో బూతులుతిట్టని వాళ్లంటే నాకు గౌరవం. బూతులు తిట్టే వైసీపీ నాయకులకు ఇదే చెబుతున్నా, నిల్చోబెట్టి తోలువలుస్తా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు.
Janasena : 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయం : జనసేన
సొంతంగా సీఎం అయ్యే శక్తి జనసేనకు ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో సఖ్యత ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతుందన్నారు.