Home » janasena leaders
జనసేన నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తూనే ఎన్నికలకు ముందు ఉన్న ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారుతోంది.
Janasena Leaders : విశాఖపట్నం జనసేనలో వర్గపోరు
నేతల అభిప్రాయాలకు పవన్ స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్థం చేసుకోగలను. అయితే, తనమీద ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. నాయకులు, జనసైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారు..? అనే ప్రశ్న బలంగా వినిపించింది ఏపీ రాజకీయాల్లో. ఈక్రమంలో నారా బ్రాహ్మణితో జనసేన నేతలు సమావేశమైయ్యారు. కీలక విషయాలు చర్చించారు.
పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అన్నందుకు తక్షణమే అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్ మంత్రి లెటర్ హెడ్ ఎలా వాడాలో తెలియని వ్యక్తి అమర్నాథ్ అని ఎద్దేవా చేశారు.
రాజకీయాల్లో మూడో వంతు మహిళలు ఉండాలన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో జనసేన ముందుంటుందని తెలిపారు.
వైసీపీలో బూతులుతిట్టని వాళ్లంటే నాకు గౌరవం. బూతులు తిట్టే వైసీపీ నాయకులకు ఇదే చెబుతున్నా, నిల్చోబెట్టి తోలువలుస్తా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు.
సొంతంగా సీఎం అయ్యే శక్తి జనసేనకు ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో సఖ్యత ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతుందన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(జనవరి 14,2020) తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లనున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభిమానుల దాడిలో
జనసేనానీ మళ్లీ దూకుడు పెంచారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ..ఆందోళన చేసిన పవన్..పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి 2020, జనవరి 10వ తేదీన అమరావతికి చేరుకున్నారు పవన్. అక్కడ కృష్�