Home » janasena
గతంలో జనసేన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరారు రాపాక వరప్రసాద్.
ఇప్పుడు మరోసారి తమ మనోగతానికి అనుగుణంగా మున్సిపల్ కమిషనర్ను బదిలీ చేయించారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
జనసేనకు దక్కే ఒకే రాజ్యసభ సీటులో.. నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు నేతలు..
హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొందని తెలిపారు.
ఏదిఏమైనా బొత్స ఫ్యామిలీ వార్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ మార్పు ఒక్క బొత్స లక్ష్మణరావు వరకే పరిమితం అవుతుందా? లేక బొత్స ఫ్యామిలీ నుంచి మరికొందరు బయటకు వస్తారా? అనేదే చూడాల్సివుంది.
జగన్ ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు. భార్య పిల్లలతో రారు. ఒక్కరే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు.
హిందుత్వంపై ఎక్కడా వెనక్కి తగ్గేదేలే అన్న సంకేతాలిస్తోందంటున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో తనపై 32 అక్రమ కేసులు పెట్టారని, చంద్రబాబుని కూడా దూషించారని, టీడీపీ కార్యకర్తలను వేధించారని దామచర్ల మండిపడ్డారు.
నామినేటెడ్ పదవుల పందేరం మాత్రం డైలీ సీరియల్ ఎపిసోడ్లా ఎంతకీ ఎండ్ కార్డ్ పడకపోవడమే చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు.. జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారైంది.