Home » Jangareddygudem
సీఎం జగన్ ఇప్పటికే బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ తో ముందుకెళ్తున్నారని ఇక పవన్ కళ్యాణ్ కు ఎక్కడ అవకాశం లభిస్తుందని అన్నారు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..దశల వారిగా మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పారని.. కానీ ఇప్పుడు వైసీపీ నేతలే రాష్ట్రంలో కల్తీసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు
మొత్తం 315 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా.. 24 వేల 700 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 63 వేల 48 కేజీల బెల్లాన్ని సీజ్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.
పశ్చిమగోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిన ఘటనపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విచారణకు ఆదేశించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.
పాక్షిక అంధత్వంతో పుట్టిన బాలుడు ఈతలో పతకాల జైత్రయాత్ర సాగిస్తున్నాడు. ఏకంగా జాతీయ పతకాలను తీసుకొచ్చిన బుడతడు.. మువ్వన్నెల జెండానూ భుజాన వేసుకొని గర్వంగా దేశానికి సేవ చేస్తానని చెబుతున్నాడు.
Another Tonsuring Case: విశాఖలో సినీ నిర్మాత నూతన్ నాయుడ ఇంట్లో శిరోముండనం కేసు మరువక ముందే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో శిరోముండనం కేసు నమోదయ్యింది. తీసుకున్న అప్పు తీర్చటంలేదని నలుగురు వ్యక్తులు, అప్పతీసుకున్న వ్యక్తికి శిరోముండనం చేసిన ఘటన వెలుగు చూస�
నల్లగొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.