Home » Jayaram
Entra Mana Kharma: ‘నేనూ రౌడీనే’, ‘మాస్టర్’ ‘ఉప్పెన’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, ప్రముఖ నటుడు జయరామ్లు హీరోలుగా నటించిన మలయాళ సినిమా ‘మార్కొని మతాయ్’. ఈ చిత్రానికి సనల్ కలతిల్ దర్శకత్వం వహించ
Prabhas with Jayaram: రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరి.. ‘రాధే శ్యామ్’.. రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపికృష్ణా మూవీస్ సమర్పణలో, UV Creations, TSeries సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ‘జిల్’ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్�
Vijay Sethupathi – Radio Madhav: విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా ‘మార్కొని మతాయ్’. సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. అతి తక్కువ సమయంలో తమిళంలో కథానాయకుడిగా, నటుడిగా మంచి ప�
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అలా వైంకుఠ పురం న్యూ ఫిల్మ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. బుట్ట బొమ్మ..నన్ను సుట్టుకొంటివే..జిందగీకే ఆటబొమ్మై…జంట కట్టుకుంటివే..అంటూ ఉన్న ఈ రొమాంటిక్ సాంగ్..అభిమానులను అలరిస్తోంది. 2019, డిసెంబర్ 24వ త�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న క్రేజీ మూవీ అల.. వైకుంఠపురములో. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ లేటెస్ట్ గా విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 9.00గంటలకు ఫస్ట్
అల్లు అర్జున్ సినిమాలో మలయాళ నటుడు జయరామ్..
హైదరాబాద్ : పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో అవినీతి పోలీసులకు షాక్ తగిలింది. నిందితుడు రాకేష్రెడ్డితో అంటకాగిన ముగ్గురు అధికారులపై డీజీపీ వేటు వేశారు. జయరాం హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని తేలడ
ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై జయరామ్ హత్య కేసు సినిమా థ్రిల్లర్ని తలపిస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి పోలీసులు సహకరించారని తేలడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం సీఐ రాంబాబుల పేర్లు బయటపడగా తా
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త,ఎక్స్ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీకన్సట్రక్షన్ చేయడానికి రాకేశ్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నందిగామకు తీసుకెళ్�
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య పోలీసులకు సవాల్ గా మారింది. ఈ అంశంపై డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతు..ఈ కేసుతో సంబంధమున్న పోలీస్ అధికారులను కూడా త్వరలో విచారిస్తామని తెలిపారు. ఐదుగురు పోలీస్ అధికారులతో రాకేశ్ రెడ్డి మాట్�