Home » Jayashankar Bhupalapally
మాడ్గుల మండలం నుంచి తొమ్మిది గ్రామాలు ఇర్విన్, బ్రాహ్మణపల్లి, అర్కపల్లి, అండుగుల, అన్నెబోయినపల్లి, సుద్దపల్లి, గిరికొత్తపల్లి, కలకొండ, రమణపల్లిని వేరు చేస్తూ కొత్త మండలం ఏర్పాటు చేసింది.
మాజీ మావోయిస్టుల నుంచి కారు, ఒక పల్సర్ బైక్, రెండు డమ్మీ పిస్టోళ్లు, నాలుగు జిలిటెన్ స్టిక్స్, ఐదు మొబైల్ ఫోన్లు, బ్యాగును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ సురేందర్ రెడ్డి వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేగొండ మండలం కనపర్తిలో ఎంబీబీఎస్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుండగులు అతడి కాళ్లు, చేతులు కట్టేసి శవాన్ని బావిలో పడేశారు.