Home » JD(U)
ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని సదరు మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ సహా హిందూ సంఘాలు, సాధువులు ఆయనపై మండిపడుతున్నారు. రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ అయి
జేడీ(యూ) అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. గత నెలలో ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న నితీశ్.. వేగంగా పావులుకదిపి బీహార్ రాష్ట్రంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వా�
బిహార్లో నేడు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మొత్తం 31 మందికి సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అత్యధికంగా ఆర్జేడీకి 16 మంత్రి స్థానాలు దక్కే అవకాశాలున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు మంగళవారం అర్థరాత్రి వచ్చాయి. రాష్ట్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. బీహార్లోని 243 సీట్లలో, ఈసారి చాలా మంది బాహుబలిస్ గెలిచారు, అందులో అనంత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్త�
Bihar polls: In first phase : బీహార్ రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 71 అసెంబ్లీ స్థానాలకు 2020, అక్టోబర్ 28వ తేదీ బుధవారం పోలింగ్ జరుగనుంది. 1066 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యు), బీజేపీ సీట్ల పంపిణీపై ఓ అవగాహనకు వచ్చాయి. అయితే తమకూటమితో చేతులు కలిపితేనే అని షరతు విధించింది.ఈ నెల 28 నుంచి మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నిక�