Home » JDU
ఆర్జేడీతో జతకట్టి ఎనిమిదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్, సుదీర్ఘకాలం పాటు మిత్రపక్షమైన బీజేపీపై తన ఫిర్యాదులను వెల్లడిస్తున్నారు. ఎన్డీయేను వీడుతున్నట్లు ప్రకటించిన అనంతరమే తనను రాష్ట్రంలో నిలువరించేందుకు చిరా
బిహార్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఛత్రపతి యాదవ్ తమ పార్టీ అధిష్ఠానానికి ఓ లేఖ రాశారు. తన కులాన్ని చూసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాశాను. బిహార్ మంత్రివర్గంలో న�
బిహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీశ్ కుమార్ అంటున్నారు. బిహార్లో మహాఘట్బంధన్ (మహా �
బిహార్ సీఎం నితీష్ కుమార్.. బీజేపీకి దూరమవ్వడం ఆర్జేడీకి కలిసొస్తోంది. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నితీష్ కుమార్, ఆ పార్టీ కీలక నేత తేజస్వి యాదవ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు.
బిహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగాక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు నితీశ్ కుమార్. పట్నాలో గవర్నర్ ఫాగూ చౌహాన్ను కలిసి రాజీనామా లేఖ అందజేశానని అన్నారు. బిహార్ లో మహాఘట్బంధన్ (మహా కూటమి) ప్రభుత
బిహార్లో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గవర్నర్ను కలిసిన నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు కీలక పార్టీల నేతలు స్పందిస్తున్నారు. బ్రిటిష్ పాలనాకాలంలో ‘ఆంగ్లే
ఇక 2020లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నితీష్, తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా ఆర్జేడీ లాగే బీజేపీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల నాటి నుంచే నితీష్ను దెబ్బకొట్టే ప్రయత్�
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. తమ తమ అవసరాల్ని బట్టి రాజకీయ మిత్రుత్వాలు, శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. మూడేళ్ల క్రితం శివసేన-బీజేపీ వ్యవహారంలో ఇది స్పష్టమైంది. పాతికేళ్ల స్నేహాన్ని వీడి ఇరు పార్టీలు వైరి పార్టీలుగా
దేశంలోని ప్రాంతీయ పార్టీల విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక విడుదల చేసింది. అన్ని ప్రాంతీయ పార్టీల్లోకెళ్లా...జనతాదళ్ యునైటెడ్ అగ్రస్థానంలో ఉంది. ఇక డీఏంకే రెండో స్థానంలో ఉండగా...ఆప్ మూడో స్థానం దక్కించుకుంది. టీఆ�
దేశంలో మత మార్పిడి వ్యతిరేక చట్టం తీసుకురావాలంటూ పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తోన్న నేపథ్యంలో ఆ పార్టీ మిత్రపక్షం జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ చట్టం అవసరం లేదని చెప్పారు.