Home » JDU
రాష్ట్రంలో కులాల ఆధారంగా జనాభా గణన చేసేందుకు నిర్ణయించింది బిహార్ ప్రభుత్వం. బుధవారం సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.
RCP Singh chosen new president of JD(U) జనతా దళ్ యునైటెడ్(జేడీయూ)లో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. జేడీయూ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ రాజ్యసభ్య సభ్యుడు ఆర్సీపీ సింగ్ ఎంపికయ్యారు. జేడీయూ అధ్యక్షుడుగా 2019లో తిరిగి ఎన్నికైన నితీశ్ కుమార్ పదవీకాలం పూర్తవడంతో ఈ రోజు �
JD(U) suffers setback in Arunachal అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జేడీయూకి 7గురు ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అంతేకాకుండా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరు�
Bihar Cabinet portfolios జేడీయూ అధినేత నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి బీహార్ సీఎంగా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం(నవంబర్-17,2020)జరిగిన బీహార్ తొలి కేబినెట్ భేటీలో సోమవారం మంత్రులుగా ప్రయాణస్వీకారం చేసిన నాయకులకు శాఖలను
Nitish Kumar’s Party Wins Hilsa Seat By Just 12 Votes బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని బీజేపీ 74 స్థానాలు సాధించగా, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠం దక్కించుకున్న విషయం తెలిసింది. అయితే హిల్సా నియోజకవర్గంలో జేడీయూ పార్టీ కేవలం 12 ఓట్ల తేడా
Nitish Kumar, BJP Retain Bihar, Tejashwi Yadav’s RJD Single-Largest Party బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోయినప్పటికీ…ఎన్నికల సమరంలో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనపడింది. పార్టీల పరంగా చూస్తే, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా ఆర్జేడీ నిలిచింది. ఆర్జేడీ 75స్థానాల్�
Nitish Kumar will bow down before Tejashwi after November 10 బీహార్ సీఎంపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్. నితీష్ కుమార్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇకపై సీఎం కాలేడంటూ కొన్ని రోజులుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన చిరాగ్…తాజాగా నవంబర్-10న బీహా�
Nitish Kumar never contested Assembly elections in last 35 years ప్రస్తుతం బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. . మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో భాగంగా అక్టోబర్-28న 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే పోలింగ్ జరిగింది. నవంబర్-3న రెండో దశ పోలింగ్ కు ఇప్ప�
Nitish Kumar will be behind bars if LJP voted to power బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (LJP) అధికారంలోకి వస్తే… సీఎం నితీశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఆదివారం బక్సర్లోని దుమ్రాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిరాగ్ పాశ్