Home » JDU
నితీశ్ సహా 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
నితీశ్కు లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ, ఖర్గే ఫోన్కాల్స్కు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదు.
ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. బిహార్లో జేడీ(యూ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ సమావేశాల అనంతరం లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ నేతలు శుక్రవారం నితీశ్ కుమార్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి రాజకీయాలను వేడెక్కించారు. విపక్షాల కూటమి ఇండియాలో చేరిన పార్టీల నేతల ఈ ర్యాపిడ్ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు అర్థాలు దొర్లుతు
నితీశ్ కుమార్ను మళ్లీ తమ వెంట తీసుకెళ్లబోమని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ బీహార్లో బీజేపీకి నితీశే కీలకమని నిపుణులు చెబుతున్నారు. బీహార్లో నితీశ్ కుమార్తో పొత్తు తెగిపోయిన తర్వాత బీజేపీ అనేక వర్గాలుగా చీలిపోయింది.
అంతకు ముందు సభలో తీవ్ర ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లును ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి
ఎన్నికల ప్రక్రియలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ చాలా ప్రధానమైనవి. సాధారణంగా ప్రిపోల్ను ఎన్నికల ముందు నిర్వహిస్తారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ని ఎన్నికలు జరిగే రోజే నిర్వహించడం గమనార్హం. పోలింగ్ బూత్లో ఓటు వేసి వచ్చాక ఓటర్లకు నిర్వాహకులు �
మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది
అల్లర్లను నిలువరించడంలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అల్లర్ల అనంతరం సైతం బాధితులను పరామర్శించి, వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం సముఖంగా లేదు. దీనికి బదులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులకు వె�
గతంలో కుష్వాహాకు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అనే పార్టీ ఉండేది. అయితే 2021 మార్చిలో దాన్ని జేడీయూలో విలీనం చేశారు. అయితే జేడీయూ, ఆర్జేడీ పొత్తు అనంతరం ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినప్పటి నుంచి కూ