Home » JEE Main Exams
JEE Main Session 2 : జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4న ప్రారంభమై ఏప్రిల్ 15న ముగుస్తుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎన్టీఏ కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
JEE Main Paper 2 Results : (JEE) మెయిన్స్ 2024 పేపర్ 2 ఫలితాలను ప్రకటించింది. అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.
JEE Main Session 2 Registrations : జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 2తో ముగియనుంది. జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 15, 2024 మధ్య జరుగనుంది. ఫలితాలను ఏప్రిల్ 25, 2024న ప్రకటిస్తారు.