Home » JIO
టెలికాం అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండడం, కొత్త ప్లాన్లు లేకపోవడం..ఇలా ఇతరత్రా కారణాలతో టెలికాం సంస్థలకు కస్టమర్లు షాక్ ఇస్తున్నారు. ఫిబ్రవరి నెలలో సుమారు 37 లక్షల మంది యూజర్లు
Vodafone Idea : దేశీయ టెలికం దిగ్గజాలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. వోడాఫోన్ ఐడియా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Watch IPL 2022 Live Matches : ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ క్రికెట్ ప్రియులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఐపీఎల్ మెగా టోర్నీ మొదలుకాబోతోంది.
Broadband Offers : ఇంటర్నెట్ యూజర్లకు గుడ్ న్యూస్.. బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై టెలికం కంపెనీలు భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. ఏయే కంపెనీలు ఎలాంటి ప్లాన్లను అందిస్తున్నాయో చూద్దాం.
రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా రూ. 199 ప్లాన్ను అందిస్తే, BSNL కూడా రూ. 197కే కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో 150 రోజుల వాలిడిటీని అందిస్తోంది.
5జీ నెట్ వర్క్ కు సంబంధించిన పరికరాలను, నెట్ వర్క్ ను పరీక్షించేందుకు ఎంపికైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. 5జీ నెట్ వర్క్ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ తుది దశలో ఉందని డిసెంబర్ 31 నాటి
టెలికాం ఆపరేటర్లు "నెలవారీ" ప్రీపెయిడ్ ప్లాన్లను 30 రోజులకు కాకుండా 28 రోజులకు ఎందుకు అందిస్తున్నారని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా?
ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. వొడాఫోన్ ఐడియాపై కంప్లైంట్ చేసింది. కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్లను వెరిఫై చేయాలంటూ టెలికాం రెగ్యూలేటర్ ని కోరింది.
డేటా వినియోగం తప్పనిసరి అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోం నుంచి ఎంటర్టైన్మెంట్ వరకూ అన్ని విషయాల్లోనూ ఇంటర్నెట్ మీదే ఆధారపడుతున్నాం. మరి అలాంటి సౌకర్యం చాలా తక్కువ ధరలోనే లభిస్తే..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సహకరించేందుకు జియో సంస్థ ముందుకొచ్చింది.