Home » JIO
Jio Recharge: రిలయన్స్ జియో రూ.11 డేటా యాడ్ ఆన్ ప్లాన్ను రివైజ్ చేసింది. ప్రస్తుతం ఈ రీఛార్జ్ కు 1జీబీ డేటా ఇస్తుంది. అసలు ముందుగా రూ.11 రీఛార్జ్ చేసుకుంటే.. 400Mb డేటా మాత్రమే వచ్చేది. దానిని రివైజ్ చేసి 800Mb వరకూ డేటా వచ్చేలా చూశారు. ఇప్పుడు అది కాస్తా 1జీబీ డేట�
డేటాకు మాత్రమే ఛార్జీ.. జీవితకాలం ఉచిత కాల్స్ నినాదంతో సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకుని వచ్చిన రిలయన్స్ జియో.. ఆ నినాదానికి కొంతకాలం విరామం ఇవ్వగా.. మరోసారి ఆఫ్లైన్ దేశీయ కాల్లను ఉచితం చేయబోతోంది రిలయన్స్ జియో. జనవరి 1వ తేదీ నుంచి అన్నీ ల�
కస్టమర్లను ఆకట్టుకొనేందుకు సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. టెలీకాం రంగాన్నే శాసిస్తున్న Jio గత కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న IPL 2020 సీజన్ పై కన్నేసింది. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రీ పెయిడ్ ప్లాన్స్ సిద్ధం చేసింది. ‘ధన్ �
మొబైల్ వినిగియోదారులకు ఇది షాకిచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే డేటా చార్జీలు, ఇతర సర్వీసుల ధరలు పెరగనున్నాయి. టారిఫ్ పెంపుపై భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఈ మేరకు హింట్ ఇచ్చారు. రానున్న 6 నెలల్లో మొబైల్ సర్వీసుల ధరలు పెర
దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆసియా అపర కుబేరుడు. ఆర్థిక వ్యవస్థను శాసించల సత్తా ఉన్న బిజినెస్ టైకూన్. పరిచయం కూడా అవసరం లేని వ్యాపార దిగ్గజం. ఆయన మరెవరో కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ. ముకేశ్ అంబానీ అదరగొట్టారు. మళ్లీ మరో ఘనత స�
భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 5-7 సంవత్సరాలలో భారత్ లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు గతవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత
వ్యాపార రంగంలో ఎవరు ఎవరితో జత కడుతారో..ఎప్పుడు విడిపోతారో ఎవరికీ తెలియదు. లాభాల కోసం కొత్త కొత్త వ్యూహాలు రచిస్తుంటారు. ప్రత్యర్థులకు ధీటైన సమాధానం ఇస్తుంటారు. తాజాగా దేశీయ టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ దూసుకపోతున్న దిగ్గజ కంపెనీ, రిల�
జియోఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో రిటైల్ స్టోర్లన్నీ మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో జియో యూజర్లు తమ నెంబర్లపై రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితి. అందుకే యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ఆఫర్ ప్రవే�
డేటా సంచలనం రిలయన్స్ జియో డేటా వోచర్ ప్లాన్లను సవరించింది. రూ.11, రూ.21, రూ.51, రూ.101 4G డేటా వోచర్లపై డబుల్ డేటా ఆఫర్ చేస్తోంది. అదనంగా ఆఫ్ నెట్ నిమిషాలను కూడా అందిస్తోంది. కరోనా
ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన వినియోగదారులకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు