Home » JIO
డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్ రేట్లు భారీగా పెరగనున్నాయి. ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ప్లాన్ల ధరలపై 30శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని టెలికం కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత మొబైల్ టారిఫ్ ధరలు మరింత ప్రి�
ఫోన్ కాల్స్ ఇక ఎంత మాత్రం ఫ్రీ కాదు. అవును మీరు వింటున్నది నిజమే. మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారో.. ఏ నెట్ వర్క్కు ఫోన్ చేస్తున్నారనేది సంబంధం లేదు. కాల్ వెళ్లిందా.. పైసలు కట్టాల్సిందే. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ప్రచారంతో �
టెలికాంలో అగ్రగామిగా మారిన జియో ఐయూసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్యాక్ల రేట్లు పెరిగిపోయాయి. రూ.399 రీచార్జ్కు 1.5జీబీ ఇస్తున్న జియో.. ఐయూసీలు కూడా కలిపి అదనంగా తీసుకుంటుంది. ఈ స్కీం వచ్చిన తర్వాత ఆల్ ఇన్ వన్ ప్యాక్ అంటూ రూ.444, రూ.555లతో సిద్ధమైంద�
జియోతో పాటు వంత పాడుతూ ఇతర నెట్ వర్క్లు సైతం చార్జీలు పెంచేందుకు సిద్ధమైపోయాయి. ఇతర నెట్వర్క్లకు చేసే కాల్స్పై రిలయన్స్ జియో చార్జీలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జియోను అనుసరించి తప్పని పరిస్థితుల్లో డేటా చార్జీలు తగ్గించిన నెట్
ఇతర నెట్వర్క్లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని చెప్ప్పిన రెండ్రోజుల్లోనే జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రీఛార్జి చేసుకున్న కస్టమర్లకు 30 నిమిషాల ఉచిత టాక్టైమ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఇంగ్లీష్ మీడ�
రిలయన్స్ తమ కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మార్కెట్లోకి అడుగుపెట్టిన సమయంలో ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ మరియు అన్లిమిటెడ్ డేటా అంటూ జియో ఇచ్చిన ఆఫర్లకు మిగతా నెట్ వర్క్ లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్ని ఒత్తిడులు �
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. 4G మొబైల్ బ్రాడ్ బ్యాండ్ చార్ట్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది.
రిలయెన్స్ జియో ఫైబర్ సర్వీసులు కమర్షియల్గా సెప్టెంబర్ 05వ తేదీ గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇతర కంపెనీలకు ధీటుగా ప్లాన్స్ ప్రవేశపెట్టింది రిలయెన్స్. వేయి 600 నగరాల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ – జియో ఫైబర్ దాని ఫైబర్ టు ది హోమ్ సర్�
జియో కేవలం టెలికాం రంగంలోనే కాదు.. అన్నింటిలోనూ దూసుకెళ్తోంది. కొద్ది నెలల ముందే మొదలుపెట్టిన బ్రాడ్ బ్యాండ్ సేవలు అధికారికంగా అమలులోకి రావడానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే మరో సెషన్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంద�
టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. కనీస ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ మొత్తాన్ని తగ్గించింది. ఆ ధరని రూ.20గా నిర్ణయించింది. గతంలో ఈ