Home » JIO
జియో కేవలం టెలికాం రంగంలోనే కాదు.. అన్నింటిలోనూ దూసుకెళ్తోంది. కొద్ది నెలల ముందే మొదలుపెట్టిన బ్రాడ్ బ్యాండ్ సేవలు అధికారికంగా అమలులోకి రావడానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే మరో సెషన్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంద�
టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. కనీస ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ మొత్తాన్ని తగ్గించింది. ఆ ధరని రూ.20గా నిర్ణయించింది. గతంలో ఈ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ జియో ఫైబర్ ప్రీమియమ్ సబ్స్క్రైబర్స్కు ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ అంటూ భారీ ఆఫర్ ప్రకటించాడు. అంటే రిలీజ్ అయిన రోజు ఇంట్లోనే సినిమా చేసేయొచ్చన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవడానికి ఇదో సరికొత�
రిలయెన్స్ జియో తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు తగ్గించింది. డేటా లిమిట్ పెరిగింది. జియో ప్లాన్ రీఛార్జ్ చేయాలంటే రూ.19 ఉన్నా చాలు. రూ.19 నుంచి రూ.9,999 వరకు ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది రిలయెన్స్ జియో. ప్లాన్స్ ధ�
ప్రముఖ రిలయన్స్ జియో.. టెలికం ఇండస్ట్రీలో సంచలనం. వచ్చిన కొద్దికాలంలోనే ఫ్రీ ఆఫర్లతో ఊరించి.. అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ మొబైల్ యూజర్లను తనవైపుకు తిప్పుకుంది.
టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన రిలయెన్స్ Jio త్వరలోనే జియో గిగా ఫైబర్తో మరో విప్లవానికి రెడీ అవుతోంది. నెలకు కేవలం రూ. 600కే గిగా ఫైబర్ ద్వారా బ్రాండ్ బ్యాండ్, టీవీ ఛానళ్ల ప్రసారాల సేవలను అందించనుంది. ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ముంబై తదితర ప్ర�
ప్రముఖ రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2019 సీజన్ లో క్రికెట్ అభిమానులను అలరించేందుకు జియో స్పెషల్ ఆఫర్ అందిస్తోంది.
ఇంటర్నెట్ సేవలు ప్రపంచం మొత్తం మీద భారత్ లోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు బ్రిటన్ కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తెలిపింది.
టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో ఇతర టెలికం ఆపరేటర్లు కూడా ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. జియో ఆఫర్ల దెబ్బకు ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ వోడాఫోన్ కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రివైజ్ చేసింది.
ప్రముఖ రిలయన్స్ జియో నెట్ వర్క్ సరికొత్త ఆఫర్లతో దేశవ్యాప్తంగా తమ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే అన్ లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా సర్వీసులను అందిస్తోన్న జియో..