Home » JIO
ఆసియాలో నెంబర్ 1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నెక్ట్స్ ఆన్ లైన్ గేమింగ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నారా అంటే అవుననే వార్తలు
సెల్ ఫోన్ వినియోగ దారుల జేబులకు త్వరలో చిల్లు పడనుంది. దేశీయ టెలికం కంపెనీలు సెల్ ఫోన్ డేటా చార్జీలు పెంచే యోచనలో ఉన్నాయి…. టెలికం రంగంలోకి జియో వచ్చినప్పుడు ఇచ్చిన ఫ్రీ ఆఫర్లతో పూర్తిస్ధాయిలో డేటా వాడుకున్న వినియోగ దారుడు ఇప్పుడు ఇం�
ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ తీసుకొచ్చిన జియో(jio).. దేశీయ టెలికాం రంగంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. జియో ఎంట్రీ తర్వాత ఇతర టెలికాం సంస్థలు
టెలికాం రంగంలో కంపెనీలు కొత్త కొత్త ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ప్రధానంగా ఈ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న Jioను ఢీకొట్టడానికి పలు సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో Vodfone ఒకటి. తాజాగా కొత్త ప్లాన్స్ను ప్రకటించింది. ప్రీ పెయ�
ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్లు తెచ్చింది. రూ.279తో రీచార్జ్ చేసుకుంటే సొంత నెట్వర్క్ సహా ఇతర
దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’లో భాగంగా స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అపరిమిత సేవలను రూ.2020కే అందించనుంది. మంగళవారం నుంచి ఆరంభంకానున్న ఈ ఆఫర్.. అపరిమిత వాయిస్ కాల్స్, ర�
మొబైల్ వినియోగదారులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం మొబైల్ యూజర్లను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఐయూసీ(ఇంటర్ కనెక్ట్
డేటా సంచలనం, రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి అమల్లోకి వచ్చేశాయి.
ఇంతకాలం పోటీ పడి వినియోగదారులకు చవకగా సేవలు అందిస్తున్న మొబైల్ కంపెనీలు సోమవారం అర్ధరాత్రి నుంచి టారిఫ్ చార్జీలు పెంచుతున్నాయి. ఇన్నాళ్ళు ప్రజలకు ఫోన్ల వాడకాన్ని బాగా అలవాటు చేసిన కంపెనీలు ఇప్పుడు లాభాల బాట పట్టటానికి వినియోగదారులపై భ
భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో నెట్వర్క్లలో వోవైఫై కాలింగ్ సపోర్ట్ను తీసుకొచ్చాయి. అంతర్జాతీయంగా ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నప్పటికీ భారత్లోకి ఇన్నాళ్లకు వచ్చింది. అసలు ఈ వోవైఫై(VoWi-Fi) అంటే ఏంటి? వోల్ట్కు దీనికి తేడా ఏంటి? ఆండ్రాయిడ్, ఐఓ