-
Home » JITENDRA SINGH
JITENDRA SINGH
40 ఏళ్ల నిరీక్షణ.. మేలో అంతరిక్ష యాత్రకు తొలి భారత వ్యోమగామి.. ఎవరీ శుభాన్షు శుక్లా..?
Shubhanshu Shukla : 40 ఏళ్ల విరామం తర్వాత భారత్ వచ్చే నెలలో కెప్టెన్ శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి పంపనుంది. ISS సందర్శించనున్న మొదటి భారతీయ వ్యోమగామిగా ఈ మిషన్ మొదలు కానుంది.
Vacant Posts: కేంద్ర ఉద్యోగాల్లో 9.79 లక్షల ఖాళీలు: ప్రకటించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.
UPSC : సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల వయోపరిమితి, అటెంప్ట్స్ పెంపుపై కేంద్రం క్లారిటీ
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్ధుల వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ పెంచే అంశం గురించి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల వయో పరిమితి, నిర్ణీత అటెంప్ట్స్..
Vacant Posts : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 8.72 లక్షల ఖాళీలు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ డిపార్ట్మెంట్లలో దాదాపు 8.72 లక్షల ఖాళీ పోస్ట్ లు ఉన్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
Vaishno Devi Shrine : జమ్మూ కాశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం
జమ్మూ కశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కత్రలోని వైష్ణో దేవి మందిరం సమీపంలో షాట్ సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాలికా భవన్లోని క్యాష్ కౌంటింగ్ రూమ్లో సాయంత్రం 4.15 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఇక రోహింగ్యా ముస్లింల వంతు – కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఇక రోహింగ్యా ముస్లింల వంతు అంటున్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA, NRC, NPR చట్టాలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. బెంగాల్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు రోహింగ్యాలు ఆయా ప్రాంతాల్లో స్థి
ఈ సారి పక్కా కొడతాం : 2020లో చంద్రయాన్-3 లాంఛ్
2020లో భారత్ మూడవ మూన్ మిషన్ ను లాంఛ్ చేయబోతుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కేవలం ల్యాండర్, రోవర్తో చంద్రయాన్ -3 చంద్రునిపై మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్కు ప్రయత్నిస్తుందని మంగళవారం(డిసెంబర్-31,2019)మంత్రి తెలిపారు. 2020లో ల్యాండర్,రోవర్ మిషన�