JNTUH

    TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల… మే 7 నుంచి పరీక్షలు ప్రారంభం

    February 24, 2023 / 12:55 PM IST

    మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 10. దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు గడువు ఏప్రిల్ 12-14. ఏప్రిల్ 30 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌కు సంబంధించిన

    JNTUH New Syllabus : జేన్టీయూహెచ్‌ లో కొత్త సిలబస్..రెండు వారాల్లో అమల్లోకి

    August 13, 2022 / 03:54 PM IST

    జేన్టీయూహెచ్‌ లో కొత్త సిలబస్ ప్రవేశపెట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జేఎన్టీయూ కూకట్‌పల్లి, సుల్తాన్‌పూర్‌లో కొత్తగా బీటెక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్స

    Mega Job Fair: జేఎన్‌టీయూలో మార్చి 15న మెగా జాబ్ మేళా

    March 13, 2022 / 04:21 PM IST

    తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణలతో పాటుగా సాల్విక్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సహకారంతో మెగా జాబ్ ఫెయిర్ 2022ను..

    Osmania Phd : 2016కు ముందు ఉస్మానియా పీహెచ్ డీ ప్రవేశాలు రద్దు

    November 2, 2021 / 02:30 PM IST

    2016 కంటే ముందు పీహెచ్ డీ అడ్మిషన్లు పొందిన విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.

    ఇక పరీక్షలు, ప్రాక్టికల్స్ అన్నీ దగ్గర కాలేజీల్లోనే!

    November 5, 2020 / 07:49 AM IST

    Exams, Practicals to Near Colleges : ఇంజనీరింగ్‌ విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలతోపాటు ప్రాక్టికల్స్‌ను దగ్గర కాలేజీల్లోనే నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ ఇదే ప్రయత్నాల్లో ఉంది. కరోనా కారణంగా కాలేజీలు ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు, ఇబ్బం�

    ఇంజనీరింగ్ విద్యార్థులకు…ఆన్ లైన్ పాఠాలు

    August 13, 2020 / 10:22 AM IST

    కరోనా టైంలో విద్యా వ్యవస్థ మారిపోతోంది. ఇంజినీరింగ్ బీ ఫార్మసీ, ఇతర కోర్సుల పాత విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు జెన్టీయూహెచ్ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించుకోవచ్చని �

    జూన్ 20 నుంచి JNTUH Btech, B-pharmacy పరీక్షలు

    June 5, 2020 / 10:22 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునే క్రమంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా బీటెక్, బీ-ఫార్మసీ పరీక్షలు వాయిదాపడ్డాయి. చివరి సెమిస్టర్ పరీక్షలను జూన్ 20 నుంచి నిర్వహించాలని JNTUH నిర్ణయించింది. దీనికి సంబంధించిన కొన్ని కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. అ

10TV Telugu News