Home » job news
నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు రెండు నెలలకు పైగా సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది ఎన్బీఈఎంఎస్.
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. అర్హత సాధించిన వారికి రూరల్ బ్రాంచ్ లో నెలకు రూ.10,000 , అర్బన్ బ్రాంచ్ లో రూ.12,000 , మెట్రో బ్రాం
నేవీలో ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 302 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 12న ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల కాగా, ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం(మార్చి-5.2019) నుంచి ప్రారం�
మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటారా. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్ర
డిఫరెంట్ జాబ్ చేయాలని అనుకునేవారికి, దేశ సేవ చేయాలనుకునే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇండియన్ నేవీ వెల్కమ్ చెబుతోంది. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది.