Home » job notification
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది. ఇప్పటికే 80వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ , బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 01,2022 నుండి ప్రారంభమౌతుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలైజేషన్ లో మెడికల్ పీజీ డిగ్రీ , పీజీ డిప్లొమా (ఎండీ, ఎంఎస్, పీహెచ్ డీ) ఉత్తీర్ణులైన వారు అర్హులు.
అభ్యర్ధులు కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విషయంలో తొలి అడుగు పడింది. తొలి విడతలో 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 29న ప్రారంభమవుతుంది. దరఖాస్తులు స్వీకరణకు ఏప్రిల్ 5 చివరి తేదీగా నిర్ణయించారు.
టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. టెన్త్, ఇంటర్ ఎన్ఐఓఎస్ ద్వారా పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.