Home » Jogulamba Gadwal
భర్తను చంపించిన భార్య కేసులో విస్తుగొలిపే నిజాలు!
తేజేశ్వర్ను ఎలాగైనా వదిలించుకోవాలని ఐశ్వర్య భావించింది. ఈ క్రమంలోనే ప్రియుడు తిరుమలరావుతో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది.
కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు అధికారితో ఉన్న సన్నిహిత సంబంధం పెళ్లయిన రెండురోజులకే భర్త తేజేశ్వర్ కు తెలియడంతో భార్య సహస్రను మందలించినట్లు తెలిసింది.
ఐటీ, విజిలెన్స్ అధికారులమంటూ తమ ఇంట్లో హంగామా చేసిన అధికారుల దగ్గర ఐడీ కార్డులు కూడా లేవని అన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సంపత్ కుమార్ ఆరోపించారు.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
కాలం మారినా పల్లెల్లో అనాదిగా వస్తున్న వింత సంస్కృతి మారడం లేదు. చట్టాలు, శిక్షలు ఎన్ని చేసినా దేశంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. పసి పిల్లల నుండి వయసు మళ్ళిన వృద్ధులపై వరకు మృగాళ్ల పైశాచికంలో మార్పు రావడం లేదు.
Telugu Director N.Shankar Marriage Day : ఫిలిం డైరెక్టర్ శంకర్ పెళ్లి రోజు సందర్భంగా ఆయన అభిమాని..ఓ ఆఫర్ పెట్టాడు. ఒక్క రూపాయికే క్వార్టర్ సీసా అందిస్తానని చెప్పాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ లో చోటు చేసుకుంది. చింతకుంట విష్ణు శంకర్ అభిమాని. ఆయన పెళ్లి �