-
Home » Jogulamba Gadwal District
Jogulamba Gadwal District
ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, స్పారియో ఢీ.. నలుగురు మృతి
నలుగురు స్పాట్ లోనే దుర్మరణం చెందారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది.
Telangana : బండి సంజయ్ పాదయాత్ర అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నం..ఉద్రిక్తత
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Bandi Sanjay Kumar : ఆర్డీఎస్ చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తాం-బండి సంజయ్ హామీ
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొస్తే ఆర్డీఎస్ ద్వారా చివరి ఎకరా వరకు నీళ్లందిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు.
Bandi sanjay : కేసీఆర్ను గద్దె దించేదాక నా పోరు ఆగదు.. గద్వాల జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
సీఎం కేసీఆర్ను గద్దె దించేదాక నాపోరు ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం 3వరోజు కంచుపాడు...
Extra Marital Affair : భార్య వివాహేతర సంబంధం..ప్రియుడితో కలిసి…….!
తన వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోయి, అభ్యంతరం చెప్పటంతో ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిందొక భార్య.
Jogulamba Gadwal : భూమిలో లంకె బిందె, వాటా కోసం కూలీల కొట్లాట..చివరకు
భూమిలో లభ్యమైంది లంకె బిందె. యజమానికి తెలియకుండా..గుట్టుగా నొక్కెద్దామనుకున్నారు. కానీ..వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
రాత్రికి రాత్రే తొమ్మిది నెలల గర్భం మాయం
ఇదొక వింత ఘటనే.. అసలు నిజమేనా? అబద్దమా? ఏది నిజం ఏది అబద్ధం.. అంతా అయోమయం.. జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపుతున్న కథ ఇది. ప్రసవం కోసం వెళుతుంటే, దేవుడు కనిపించి, ఇంటికి తిరిగి వెళ్లమని చెప్పాడంటూ.. ఆపై ఇంటికి రాగానే కడుపులోని శిశువు మాయం అయిందంట