Home » Jogulamba Gadwal District
నలుగురు స్పాట్ లోనే దుర్మరణం చెందారు. మృతుల్లో చిన్నారి కూడా ఉంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొస్తే ఆర్డీఎస్ ద్వారా చివరి ఎకరా వరకు నీళ్లందిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ను గద్దె దించేదాక నాపోరు ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం 3వరోజు కంచుపాడు...
తన వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోయి, అభ్యంతరం చెప్పటంతో ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిందొక భార్య.
భూమిలో లభ్యమైంది లంకె బిందె. యజమానికి తెలియకుండా..గుట్టుగా నొక్కెద్దామనుకున్నారు. కానీ..వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇదొక వింత ఘటనే.. అసలు నిజమేనా? అబద్దమా? ఏది నిజం ఏది అబద్ధం.. అంతా అయోమయం.. జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపుతున్న కథ ఇది. ప్రసవం కోసం వెళుతుంటే, దేవుడు కనిపించి, ఇంటికి తిరిగి వెళ్లమని చెప్పాడంటూ.. ఆపై ఇంటికి రాగానే కడుపులోని శిశువు మాయం అయిందంట