-
Home » joins
joins
జనసేనలోకి ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు
June 8, 2023 / 01:24 PM ISTజనసేనలోకి ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు
Janasena Pawan Kalyan : జనసేనలోకి ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు
June 8, 2023 / 01:21 PM ISTచీరాల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరనున్నారు.
Andhra Pradesh : టీడీపీలోకి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు …
June 5, 2023 / 11:27 AM ISTఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నేతలు పార్టీ మారటాలు షురూ చేశారు. అసంతృప్తి గల నేతలు తాము చేరాలనుకునే పార్టీ అధినేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. ఈక్రమంలోగత ఎన్నికల ముందు…
West Bengal: కాంగ్రెస్కు గుండు సున్నా.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే
May 30, 2023 / 12:19 PM IST2016 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12.25 శాతం ఓట్లు వచ్చాయి. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…
Madhya Pradesh Polls: ఆ ఇద్దరు నేతలు చేరడంతో కింగ్మేకర్గా మారనున్న బీఎస్పీ
March 17, 2023 / 03:15 PM ISTదండోరియా గతంలో బీఎస్పీలోనే ఉన్నారు. ఆయన గతంలో బీఎస్పీ నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఇక 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దిమ్మి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ టీకెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం…
Tripura: బీజేపీలో చేరిన త్రిపుర లెఫ్ట్, టీఎంసీ నేతలు
January 27, 2023 / 08:36 PM ISTఈ చేరికల అనంతరం త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మీడియాతో మాట్లాడుతూ ‘‘ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రెండు పార్టీల్లోని ఇద్దరు పెద్ద నేతలు వారి అనుచరులతో చేరి బీజేపీని మరింత బలోపేతం చేశారు.…
రాహుల్ ‘జోడో యాత్ర’లో ఆర్బీఐ మాజీ గవర్నర్
December 14, 2022 / 05:16 PM ISTరాహుల్ 'జోడో యాత్ర'లో ఆర్బీఐ మాజీ గవర్నర్
Aaditya Thackeray: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆదిత్య థాకరే.. రాహుల్కు ఆత్మీయ ఆలింగనం
November 11, 2022 / 09:02 PM ISTథాకరేతో పాటు శివసేనకు చెందిన కొంత మంది నేతలు సైతం ఈ యాత్రలో రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఈ యాత్రపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. మహారాష్ట్రలో ఈ యాత్ర సాగడం హర్షనీయమని…
Mahendra Singh Vaghela: గుజరాత్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేత
October 28, 2022 / 09:11 PM ISTఈయన ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతే. అయితే కొంత కాలం క్రితం బీజేపీలోకి వెళ్లారు. మళ్లీ ఎన్నికల ముందు సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటికే అల్పేష్ ఠాకూర్, హార్దిక్ పటేల్ వంటి యువ…
బీజేపీలో చేరిన కేరళ మాజీ డీజీపీ
February 5, 2021 / 09:42 PM ISTKerala ex-DGP కేరళ మాజీ డీజీపీ జాకబ్ థామస్ బీజేపీలో చేరారు. మరికొద్ది నెలల్లో కేరళలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొచ్చి వెళ్లారు. ఈ…