Home » joins
జనసేనలోకి ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు స్వాములు
చీరాల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నేతలు పార్టీ మారటాలు షురూ చేశారు. అసంతృప్తి గల నేతలు తాము చేరాలనుకునే పార్టీ అధినేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. ఈక్రమంలోగత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఓ టీడీపీ నేత తిరిగి టీడీ�
2016 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12.25 శాతం ఓట్లు వచ్చాయి. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుప్పకూలింది. లెఫ్ట్ పార్టీలతో కలిసి పొ�
దండోరియా గతంలో బీఎస్పీలోనే ఉన్నారు. ఆయన గతంలో బీఎస్పీ నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఇక 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దిమ్మి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ టీకెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తా�
ఈ చేరికల అనంతరం త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మీడియాతో మాట్లాడుతూ ‘‘ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రెండు పార్టీల్లోని ఇద్దరు పెద్ద నేతలు వారి అనుచరులతో చేరి బీజేపీని మరింత బలోపేతం చేశారు. ఇప్పటికే మాకు పెద్ద ఎత్తున ప్రజా మద్దతు ఉంది. తాజా చ
రాహుల్ 'జోడో యాత్ర'లో ఆర్బీఐ మాజీ గవర్నర్
థాకరేతో పాటు శివసేనకు చెందిన కొంత మంది నేతలు సైతం ఈ యాత్రలో రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఈ యాత్రపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. మహారాష్ట్రలో ఈ యాత్ర సాగడం హర్షనీయమని అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన ఈ యాత్ర 65వ రోజు
ఈయన ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతే. అయితే కొంత కాలం క్రితం బీజేపీలోకి వెళ్లారు. మళ్లీ ఎన్నికల ముందు సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటికే అల్పేష్ ఠాకూర్, హార్దిక్ పటేల్ వంటి యువ తరాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లాగేసుకుంది. దీంతో గుజరాత�
Kerala ex-DGP కేరళ మాజీ డీజీపీ జాకబ్ థామస్ బీజేపీలో చేరారు. మరికొద్ది నెలల్లో కేరళలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో థెకిన్కా