Home » journalist
ఈ వీడియోకు కొన్ని మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చాయి.
తాజాగా ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకావిష్కరణలో భాగంగా ప్రెస్ మీట్ జరగగా గతంలో తన జీవితంలో ఓ జర్నలిస్ట్ తో జరిగిన సంగతి గురించి మాట్లాడారు చిరంజీవి.
ఉదయ్పూర్లో స్ధానిక జర్నలిస్ట్ భరత్ మిశ్రా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, స్నేహితురాలి కారణంగా తను చనిపోతున్నట్లు ఫేస్ బుక్లో పోస్ట్ పెట్టి చనిపోవడం సంచలనం రేపింది.
పిల్లలు అనుకున్నది సాధిస్తే పేరెంట్స్ ఆనందం వర్ణించలేం. జర్నలిస్టుగా తన బిడ్డ టీవీ స్క్రీన్పై మొదటిసారి కనిపించడంతో ఓ తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఆమె ఎమోషనల్ అయిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
మోదీ ప్రధాని అయిన తర్వాత ఒక సందర్భంలో తాను పెద్దగా చదువుకోలేదని, కేవలం 10 వరకు మాత్రమే చదివానని మోదీ అన్నారు. అనంతరం, మోదీ మాస్టర్స్ చేశారని అమిత్ షా ఒక సందర్భంలో సర్టిఫికెట్ చూపించారు.
జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజానికి మేలు చేసే, దేశం గౌరవాన్ని పెంచే వార్తలను ఇవ్వాలి.(Kishan Reddy)
ఫిఫా వరల్డ్ కప్ లో మరో విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితం ఫుట్ బాల్ మ్యాచ్ లైవ్ ఇస్తూ అమెరికాకు చెందిన గ్రాంట్ వహ్ల్ అనే జర్నలిస్టు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అతని మరణ వార్త మరిచిపోకముందే మరో జర్నలిస్టు మృతి చెందారు.
22 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్ధిక్ అనే జర్నలిస్టుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. హత్రాస్లో జరిగిన ఒక అత్యాచార కేసులోని రహస్యాలను వెలికితీసేందుకు వెళ్తుండగా పోలీసులు అతడ్ని 2020లో అరెస్టు చేశారు.
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్, ఆ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవంటూ ఈ బ్యూటీ చేసిన రచ్చ మామూలుది కాదు. అయితే పాయల్ సిని
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్బ్యాంకులోని జెనిన్ పట్టణంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో అల్ జజీరా ఛానెల్కు చెందిన మహిళా జర్నలిస్టు మృతి చెందారు. బుధవారం ఉదయం షిరీన్ అబు అఖ్లే అనే మహిళా జర్నలిస్టు స్థానికంగా జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులను �