Home » journalist
జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమాజానికి మేలు చేసే, దేశం గౌరవాన్ని పెంచే వార్తలను ఇవ్వాలి.(Kishan Reddy)
ఫిఫా వరల్డ్ కప్ లో మరో విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితం ఫుట్ బాల్ మ్యాచ్ లైవ్ ఇస్తూ అమెరికాకు చెందిన గ్రాంట్ వహ్ల్ అనే జర్నలిస్టు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అతని మరణ వార్త మరిచిపోకముందే మరో జర్నలిస్టు మృతి చెందారు.
22 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్ధిక్ అనే జర్నలిస్టుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. హత్రాస్లో జరిగిన ఒక అత్యాచార కేసులోని రహస్యాలను వెలికితీసేందుకు వెళ్తుండగా పోలీసులు అతడ్ని 2020లో అరెస్టు చేశారు.
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్, ఆ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవంటూ ఈ బ్యూటీ చేసిన రచ్చ మామూలుది కాదు. అయితే పాయల్ సిని
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్బ్యాంకులోని జెనిన్ పట్టణంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో అల్ జజీరా ఛానెల్కు చెందిన మహిళా జర్నలిస్టు మృతి చెందారు. బుధవారం ఉదయం షిరీన్ అబు అఖ్లే అనే మహిళా జర్నలిస్టు స్థానికంగా జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులను �
ఒడిషాలో పోలీసులు ఒక జర్నలిస్ట్ పై దాడి చేశారు. అనంతరం అతడ్ని ఆస్పత్రిలో చేర్పించి కాళ్లకు బేడీలు వేశారు.
ఒడిషా రాష్ట్రంలోని కలహండిలో దారుణం జరిగింది. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు మరణించాడు.
అక్టోబర్-3,2021న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, స్థానిక ఎంపీ
నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన 22 ఏండ్ల జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అదృశ్యమైన జర్నలిస్టు బుద్ధినాథ్ జా మృతదేహం కాలిపోయిన స్థితిలో పోలీసుల గుర్తించారు
విచక్షణతో ఉండాల్సిన ప్రభుత్వ అధికారి బాధ్యతను మరిచి ప్రవర్తించాడు. విచారణలో భాగంగా అధికారిని ప్రశ్నిస్తున్న జర్నలిస్టును చెంపదెబ్బ కొట్టి అవమానించాడు.