Home » JSP
సభలో లక్ష మంది మహిళలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాదిలో రాయలసీమపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేసి..స్థానిక హామీలను నెరవేర్చి, పెండింగ్ ప్రాజెక్టులకు ముందుకు సాగేలా చేస్తోంది.
గిరిజనులను తమవైపు తిప్పుకొనేందుకు..ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు, ఆస్పత్రులు, నీటి సౌకర్యంతో పాటు..ఉపాధి కల్పనపై ఫోకస్ పెడుతోంది. ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏజెన్సీ ఏరియాలో రోడ్డు వేయించి వార్తల్లో నిలిచారు.
ఈ కామెంట్స్పై చంద్రబాబు, లోకేశ్తో పాటు మంత్రుల కౌంటర్ ఒక ఎత్తు అయితే.. పవన్ కల్యాణ్ రియాక్షన్ మరో ఎత్తు.
టీడీపీ – జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు కొనసాగుతోంది.
ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్ఠానంతో చర్చించాలని పవన్ కల్యాణ్ భావించారు. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రాకపోవడంతో అమరావతికి తిరుగు ప్రయాణం అయ్యారు.
ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా ?
ఆర్జీవీ ట్వీట్పై బుద్దా వెంకన్న ఆగ్రహం..
Chalo Ramatheertham : బీజేపీ మరోసారి రామతీర్థం పర్యటనకు రెడీ అయ్యింది. మొన్న ఎక్కడికక్కడ బీజేపీ, జనసేన నేతలను అరెస్ట్ చేయడంతో… మరోసారి రామతీర్థం వెళ్లాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రామతీర్థంలోని కోదండరామ�
Antarvedi RADHAM : తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రథం దగ్ఢం ఘటన ఇంకా చల్లారడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ధర్మ పరిరక్షణ పరిరక్షణ దీక్ష చేసిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలి�
రైతు కన్నీరు ఆగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు పవన్ కల్యాణ్. అధికారం కోసం కాదు.. ప్రజల కోసం అర్రులు చాచే పార్టీ జనసేన అని చెప్పారు సేనాని. రైతులకు అండగా