Judgement

    మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

    August 4, 2020 / 01:57 PM IST

    విజయవాడ గొల్లపూడిలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు 2019 నవంబర్ 10న ద్వారకా అనే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత�

    ఉద్యోగం పేరుతో కిడ్నాప్, అత్యాచారం : నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

    March 20, 2020 / 03:16 PM IST

    గతేడాది జులై లో రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో బీ ఫార్మశీ విద్యార్ధినిని కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు రవిశేఖర్ కు రంగారెడ్డిజిల్లా ఒకటో ప్రత్యేక మహిళా సెషన్స్ కోర్టు 90 వేల రూపాయల జరిమానా… యావజ్జీవ  కారాగార శిక్ష విధించింది. ఆంధ్రప్రద

    నిర్భయ దోషులు దేశం సహనాన్ని పరీక్షిస్తున్నారు..హైకోర్టులో కేంద్రం

    February 2, 2020 / 02:15 PM IST

    నిర్భయ కేసులో కేంద్రం పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-2,2020)ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధింపుపై స్టే విధిస్తూ శుక్రవారం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న �

    నిర్భయ కేసులో కీలక తీర్పు…జనవరి22నే దోషులకు ఉరి

    January 7, 2020 / 11:30 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ అయ�

    నేడు మూడు కీలక తీర్పులు

    November 14, 2019 / 02:14 AM IST

    అయోధ్య,ఆర్టీఐ అంటి అంశాల్లో చారిత్రక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇవాళ(నవంబర్-14,2019)మరో మూడు కీలక తీర్పులు ఇచ్చేందుకు రెడీ అయింది. రాఫెల్, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ధర్మాసనం తీర్పు ఇవ్వనున్నది. రాఫెల�

    ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్…నేడు మరో చారిత్రక తీర్పు ఇవ్వనున్న సుప్రీం

    November 13, 2019 / 02:31 AM IST

    మరో కీలక తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు రెడీ అయింది. గత శనివారం అయోధ్య కేసులో దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ(నవంబర్-13,2019) మరో కీలక తీర్పు ఇవ్వనుంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా భావ�

    సుప్రీం చారిత్రాత్మక తీర్పుతో..ఐక్యతా సందేశాన్ని ఇచ్చింది: హిందూ మహాసభ లాయర్

    November 9, 2019 / 06:35 AM IST

    వివాదాస్పదన అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.  సుప్రీం తీర్పు అనంతరం హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. “ఇది చారిత్రాత్మక తీర్పు. ఈ తీర్పుతో, సుప్రీంకోర్టు ఐక్�

    కోర్టు ధిక్కరణ.. పోలీస్ ఆఫీసర్లకు జైలు శిక్ష, జరిమానా

    September 27, 2019 / 12:09 PM IST

    సొంత రిసార్టులోకి పోలీసులు చొరబడి రమ్మీ ఆడుతున్నారని ఆరోపిస్తూ వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగపతిరావు పోలీసులపై కేసు పెట్టారు. ఎమ్మెల్యే వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పోలీసులకు షాక్ ఇచ్చింది. ముగ్గురు పోలీసులు అధికారులకు శిక్�

    సీబీఐ కస్టడీకి చిదంబరం…కోర్టులో వాదనలు సాగాయి ఇలా

    August 22, 2019 / 12:07 PM IST

    INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి,సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరంను ఇవాళ సీబీఐ కోర్టులో హాజరుపర్చారు అధికారులు. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వ�

    తగలబడిన ఫైళ్లు మిమ్మల్ని కాపాడలేవు మోడీజీ

    April 30, 2019 / 01:51 PM IST

    ఢిల్లీలోని ప్రభుత్వ భవనమైన ‘శాస్త్రి భవన్‌’లోని ఆరో అంతస్తులో మంగళవారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం జరిగింది.సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది నిమిషాల్లోనే మంటలను ఆర్పేశారు.ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరిగినట్టు ఇం�

10TV Telugu News