Home » Junior Doctors
తెలంగాణలో జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్లకు 15శాతం స్టైఫండ్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఉత్తర్వులు ఇస్తామంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లు ఉంచిన జూడాలు ఇప్
తెలంగాణలో కరోనా వైరస్ రెండోసారి కూడా దాడి చేస్తోంది. ఇప్పటికే కొంతమంది వైద్యులకు కరోనా రెండోసారి దాడి చేసినట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండోసారి ఎటాక్ అయిన వారిలో చాలా మైల్డ్ సిమిటమ్స్ ఉండడంతో ఎలాంటి ప్రమాదం లేదని వైద్యాధి�
కరోనా పంజా విసురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించాలని
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో ఉన్న కరోనా రోగులపై జూనియర్ డాక్టర్లు కొత్త డిమాండ్ చేస్తున్నారు. అదేంటంటే.. కరోనా రోగుల కోసం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వార్డును అక్కడినుంచి తీసేయాలని కోరుతున్నారు. ఈ విషయం గురించి ఈ రోజు (మార్చి 5, 2020)న ఆ�
హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. 5 నెలలుగా స్కాలర్ షిప్ లు అందడం లేదని జూడాలు ఆందోళన చేస్తున్నారు. శిక్షణ లేని ఆర్ఎంపీ, పీఎంపీలతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి 24 గంటలు గడువక ముందే వారిపై మరోసారి దాడి జరిగింది. నిమ్స్లో ఓ రోగి బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగారు. రోగి మృతి చెందడంతో వైద్యులే కారణమంటూ దాడి చేశారు. దీంతో మరోసారి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్�