Home » Junior Doctors
Doctors Give Strike Notice : కరోనా వేళ వైద్యులు సమ్మెకు దిగుతుండడం..ఆందోళన కలిగిస్తోంది. తమ సమస్యలు తీర్చాలని వారు డిమాండ్ చేస్తూ..విధులకు బహిష్కరిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ వైద్యులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. వారి డిమాండ్లను పరిష్కర�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల మంది జూనియర్ వైద్యులు ఉద్యోగాలకు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఇక్కడి రాష్ట్రంలో జూనియర్ వైద్యులు సమ్మె చేపడుతున్నారు.
ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు, తమకు ఇన్ సెంటివ్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తమకు కూడా ఇన్ సెంటివ్స్ ఇవ్వాలని నోటీసులో ప్రస�
జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. ప్రజా ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లండించారు. సీఎం నుంచి సానుకూల స్పందన రావడంతో ఆందోళన విరమించడం జరిగిందన్నారు. అన్ని డిమాండ్లు నెరవేర్చకపోయినా..సీఎం సానుకూల స్పందనతో సమ్మెను విరమిం�
తమ డిమాండ్లు తీర్చాలని సమ్మెలోకి వెళ్లిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సమ్మె విరమణపై 2021, మే 27వ తేదీ గురువారం సాయంత్రం జూడాలు ఓ ప్రకటన చేయనున్నారు.
తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమణపై డీఎంఈ రమేష్ రెడ్డితో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని జూడాలు తెలిపారు. లిఖితపూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతామన్నారు.
వైద్యాధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో జుడాలు సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.
కరోనా వేళ జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మెలోకి వెళ్లారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో మెడికల్ కాలేజిల్లో వైద్యసేవలకు ఆటంకం ఏర్పడింది.
telangana junior doctors going strike : రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని..ఇటువంటి సయమంలో డాక్టర్లు సమ్మె చ�
Junior Doctors: తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. నేటి నుంచి సాధారణ వైద్య సేవలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ప్రభుత్వంపై నిరసనకు రెడీ అయ్యారు. ఇవాళ(26 మే 2021) నుం�