Home » Jupally Ramu Rao
మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మైహోం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మైహోం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ముచ్చటించారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ చర్చ జరిగింది.
పారిశ్రామిక నిర్మాణ రంగంలో పనిచేస్తున్న శ్రామికులతో పాటు వారి పిల్లల భవిష్యత్తు కోసం మా సంస్థ పూర్తి స్థాయిలో పని చేస్తుంది.