Home » K. A. Paul
హాట్ టాపిక్గా మారిన కేఏ పాల్, రూపాల భేటీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమరవీరుల స్థూపం వద్ద గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంచలనాల డైరక్టర్, వివాదాల రామ్ గోపాల్ వర్మ.. ప్రజా శాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్కు సవాల్ విసిరారు. చెప్పొచ్చు కదరా సుబ్బారావు అంటూ సెటైర్ వేశారు. ఎంకమ్మ నాకు కరోనా వచ్చేటట్లు చెయ్యి అంటూ సవాల్ విసిరారు. అసలు ఈ ఛాలెంజ్లు, సవాళ్లు విసరడానికి మ�
ఢిల్లీ : ఏపీలో జరిగిన ఎన్నికల అవకతవకలపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. 2 గంటల పాటు ఈవీఎం లుపని చేయకపోతే పోలింగ్ రద్దు చేయాలని చట్టంలో ఉందని ఆయన చెప్పారు. నరసాపురం పార్లమెంట్ నియోజక వర
విచిత్రమైన చేష్టలు చేస్తూ.. చిత్రమైన స్టేట్మెంట్లు ఇస్తూ మీడియాలో హల్చల్ చేస్తున్న ప్రజా శాంతి పార్టీ అధినేత కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటుకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పాల్ నరస�
హైదరాబాద్: ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. రాష్ట్రంలోని 175 స్ధానాల్లో పోటీ చేస్తామని, 100 సీట్లు కచ్చితంగా తామే గెలుస్తామని, 175 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం ల�
విజయవాడ: ఈ ఏడాది రిపబ్లిక్ డే, బ్లాక్ డే అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఏ.పాల్ అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని, గతం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గత నెలరోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తున్న క్రైస్తవ మతబోధకుడు కేఏపాల్ తాజాగా బుధవారం విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో బాబు, జగన్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో