-
Home » Kachiguda
Kachiguda
వామ్మో.. ఈ బాటిల్స్లోని నీళ్లు తాగితే రోగాలు ఖాయం..!
November 14, 2024 / 09:39 PM ISTఈ తనిఖీల్లో 60 లక్షల విలువ గల వాటర్ ప్లాంట్ తో పాటు భారీగా బాటిల్స్ ను సీజ్ చేశారు.
కాచిగూడలో ఏషియన్ తారకరామ థియేటర్ రీలాంచ్
December 14, 2022 / 04:56 PM ISTకాచిగూడలో ఏషియన్ తారకరామ థియేటర్ రీలాంచ్
South Central Railway : రెండు ప్రత్యేక రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
January 10, 2022 / 08:04 AM ISTప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన రెండు రైళ్లకు తగినంత మంది ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్యరైల్వే రెండు రైళ్లను రద్దు చేసింది.
Trains Restoration : ప్యాసింజర్ రైళ్లు పునరుధ్ధరణ
November 9, 2021 / 07:24 PM ISTఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నిలిపివేసిన దాదాపు పన్నెండు ప్యాసింజర్ రైళ్ల సేవలను ధశల
Special Trains : ఆది, సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లు
October 17, 2021 / 09:37 AM ISTదసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆది,సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
South Central Railway : జులై 1 వరకు విశాఖపట్నం రైళ్లు రద్దు
June 19, 2021 / 02:38 PM ISTప్రయాణికుల సౌకర్యార్ధం కొన్ని రైళ్లను తిరిగి ప్రవేశపెడుతున్న రైల్వేశాఖ, మరికొన్నిటిని రద్దు చేస్తోంది. దక్షిణమధ్యరైల్వే పరిధిలో ఈనెల 21 నుంచి జులై 1 వరకు విశాఖపట్నం కేంద్రంగా నడిచే కొన్నిరైళ్లు రద్దు చేసింది.
ఆదృశ్యమైన వివాహిత మరో యువకుడితో ఆత్మహత్య
January 13, 2021 / 04:22 PM ISTmarried woman and lover suicide at hyderabad : అదృశ్యమైన మహిళ ప్రియుడితో కలిసి అతని ఇంటిలోఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. బర్కత్ పురా, చప్పల్ బజారులో నివాసం ఉండే…
child pornography సెర్చ్ చేసిన ఇద్దరు హైదరాబాదీలు అరెస్టు
August 7, 2020 / 06:39 AM ISTchild pornography సెర్చ్ చేసి..ఫొటోలు, వీడియోలను అప్ లోడ్ చేసిన ఇద్దరు హైదరాబాదీలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఛైల్డ్ ఫోర్నోగ్రఫీపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. వీటిని సెర్చ్…
ప్రాణం తీసిన ఇయర్ ఫోన్ : రైలు ఢీకొని వ్యక్తి మృతి
February 2, 2020 / 02:13 AM ISTహైదరాబాద్ లో ఇయర్ ఫోన్ ఒకరి ప్రాణం తీసింది. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
ప్లాట్ ఫాం టికెట్ చార్జీలు తాత్కాలికంగా పెంపు
January 8, 2020 / 04:01 PM ISTసంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫామ్ టిక్కెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట్ఫామ్ టిక్కెట్ చార్జీ…