-
Home » Kachiguda
Kachiguda
వామ్మో.. ఈ బాటిల్స్లోని నీళ్లు తాగితే రోగాలు ఖాయం..!
ఈ తనిఖీల్లో 60 లక్షల విలువ గల వాటర్ ప్లాంట్ తో పాటు భారీగా బాటిల్స్ ను సీజ్ చేశారు.
కాచిగూడలో ఏషియన్ తారకరామ థియేటర్ రీలాంచ్
కాచిగూడలో ఏషియన్ తారకరామ థియేటర్ రీలాంచ్
South Central Railway : రెండు ప్రత్యేక రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన రెండు రైళ్లకు తగినంత మంది ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్యరైల్వే రెండు రైళ్లను రద్దు చేసింది.
Trains Restoration : ప్యాసింజర్ రైళ్లు పునరుధ్ధరణ
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నిలిపివేసిన దాదాపు పన్నెండు ప్యాసింజర్ రైళ్ల సేవలను ధశల
Special Trains : ఆది, సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లు
దసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆది,సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
South Central Railway : జులై 1 వరకు విశాఖపట్నం రైళ్లు రద్దు
ప్రయాణికుల సౌకర్యార్ధం కొన్ని రైళ్లను తిరిగి ప్రవేశపెడుతున్న రైల్వేశాఖ, మరికొన్నిటిని రద్దు చేస్తోంది. దక్షిణమధ్యరైల్వే పరిధిలో ఈనెల 21 నుంచి జులై 1 వరకు విశాఖపట్నం కేంద్రంగా నడిచే కొన్నిరైళ్లు రద్దు చేసింది.
ఆదృశ్యమైన వివాహిత మరో యువకుడితో ఆత్మహత్య
married woman and lover suicide at hyderabad : అదృశ్యమైన మహిళ ప్రియుడితో కలిసి అతని ఇంటిలోఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. బర్కత్ పురా, చప్పల్ బజారులో నివాసం ఉండే ఓప్రైవేట్ ఉద్యోగి తన భార్య (23) ఈనెల 11వ తేదీన బయటకు వెళ్లి, తిరిగి ఇంటికిరాలేదని 12వ తేదీ పోల�
child pornography సెర్చ్ చేసిన ఇద్దరు హైదరాబాదీలు అరెస్టు
child pornography సెర్చ్ చేసి..ఫొటోలు, వీడియోలను అప్ లోడ్ చేసిన ఇద్దరు హైదరాబాదీలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఛైల్డ్ ఫోర్నోగ్రఫీపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. వీటిని సెర్చ్ చేసినా..వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చ�
ప్రాణం తీసిన ఇయర్ ఫోన్ : రైలు ఢీకొని వ్యక్తి మృతి
హైదరాబాద్ లో ఇయర్ ఫోన్ ఒకరి ప్రాణం తీసింది. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
ప్లాట్ ఫాం టికెట్ చార్జీలు తాత్కాలికంగా పెంపు
సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫామ్ టిక్కెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట�