Home » kadapa district
కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం నెలకొంది. మండలంలోని నల్లపురెడ్డి పల్లిలో పార్థసారధి రెడ్డి అనే వ్యక్తిని శివప్రసాద్రెడ్డి గన్తో కాల్చి చంపి.. తర్వాత తాను కూడా గన్తో కాల్చుకొని చనిపోయాడు.
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లయ్యపల్లెలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. దీనిని పరిష్కరించడానికి దాదాపు 20 నుంచి 25 మంది పీఠాధిపతులు ఇక్కడకు చేరుకున్నారు.
Sri Potuluri Veera Brahmamgari Matam : కడపజిల్లాలోని బ్రహ్మంగారిమఠం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వీరబ్రహ్మంగారి మఠానికి సంబంధించి పీఠాధిపత్యం ఎవరికి ఇవ్వాలనే అంశంపై పలువులు పీఠాధిపతులు ఈరోజు మఠానికి రానున్నారు.శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతులు, విశ్వధర్మ పరిర�
వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు పదార్ధాల విస్ఫోటనంతో పదిమంది అక్కడిక్కడే మరణించారు.
Balakrishna Fans: మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఇద్దరు అగ్రహీరోల మధ్య బాక్సాఫీస్ వార్ బీభత్సంగా ఉండేది.. కలెక్షన్లు, రికార్డులు, 50, 100 డేస్ సెంటర్లు అని ఫ్యాన్స్ మధ్య నానా గొడవలు జరిగేవి.. తామిద్దరం మంచి స్నేహితులమని ఈ స్టార్స్ పలు సందర్భ�
CM YS Jagan to tour Kadapa district : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మూడ్రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లా (Kadapa Dist) లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం మధ్యా
Guru Pratap Reddy was killed : కడప జిల్లాలో సంచలనం సృష్టించిన ఆర్మీ మాజీ ఉద్యోగి గురుప్రతాప్రెడ్డి హత్య కేసు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. 13మందిని కొండాపురం సర్కిల్లో రహస్యంగా విచారించారు. గురుప్రతాప్రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారమే ప్రత్య
Opponents who killed Guru Pratap Reddy : ఆర్మీ మాజీ ఉద్యోగి గురుప్రతాప్రెడ్డి హత్య కేసు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. 13మందిని కొండాపురం సర్కిల్లో రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గురుప్రతాప్రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారమే ప్రత్యర్థులు హ�
3 Years of YS Jagan Padayatra : వైసీపీని అధికారంలోకి తెచ్చి.. జగన్ కోరికను నెరవేర్చింది ప్రజా సంకల్ప పాదయాత్ర.. 8 ఏళ్ల పార్టీ కలని నెరవేర్చిన పాదయాత్ర.. పార్టీ క్యాడర్లో ఫుల్ ఎనర్జీ నింపింది. అంతకు ముందు.. ఆ తరువాత అనేలా పార్టీ దశను మార్చేసిన జగన్ ప్రజా సంకల్ప యాత�
రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 60 వేల కోట్ల రూపాయలతో నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామనిసీఎం జగన్ మోహన్ రెడ్డిచెప్పారు. కడపజిల్లాలో కుందూ నదిపై నిర�