-
Home » kadapa district
kadapa district
ఏపీలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ భారీగా పెట్టుబడులు.. రూ.30,650 కోట్లకు ఎంవోయూ
AP Govt : విశాఖ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండు రోజులు జరగనుంది. శుక్రవారం ఈ సదస్సు ప్రారంభమైంది.
న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి : వైఎస్ సునీత
వివేకా హత్య కేసులో అప్పుడు అవినాశ్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు. ఇప్పుడు ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది.
పులివెందులలో పులి పిల్లల నెమళ్ల వేట.. జనం హడల్
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పులి పిల్లలు సంచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇలా..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
సజ్జల భార్గవ్కు షాకిచ్చిన పోలీసులు.. పులివెందులలో కేసు నమోదు.. ఎందుకంటే?
సోషల్ మీడియాలో దూషణలకు పాల్పడుతూ పోస్టులు పెడుతున్న వారిపై కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే.
పులివెందులలో ఆర్టీసీ బస్సు బోల్తా .. 40అడుగుల లోతులో పడిన బస్సు
కడప జిల్లా పులివెందులలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా పులివెందులలోని డంప్ యార్డ్ వద్ద
వైసీపీలోకి వెళ్లి తప్పు చేశామా? కరుడుకట్టిన ఆ ఇద్దరు టీడీపీ నేతల్లో అంతర్మథనం..!
ఇద్దరు కీలక నేతలు టీడీపీలో కొనసాగితే మంచి గుర్తింపుతోపాటు భవిష్యత్ ఉండేదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. కానీ, తొందరపాటుతో ఇద్దరూ రాంగ్ స్టెప్పులు వేయడం వల్ల చేజేతులా పొలిటికల్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టుకున్నారని అంటున్నారు పరిశ
కడప జిల్లాలో కాల్పుల కలకలం..
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని ఒక వర్గాన్ని కొండాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆగని ఉద్రిక్తతలు.. కడప జిల్లాలో నేతలకు భద్రత పెంపు, తాడిపత్రిలో హైటెన్షన్
Jammalamadugu: వైసీపీ, కూటమి నాయకుల మధ్య తోపులాట, రాళ్లదాడి జరిగింది. ఇవాళ మళ్లీ కవ్వింపు చర్యలకు..
పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు.