Home » kakinada district
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్లు ఇంట్లోనే. అదీ ఒక మూల గదిలోనే. ఇంటి నుంచి బయటికి వచ్చింది లేదు, ఎవరినీ పలకరించింది లేదు. ఎంతసేపూ గదిలోనే, దుప్పటిలోనే. ఇదీ కాకినాడ జిల్లా కుయ్యేరులో తల్లీకూతుళ్ల పరిస్థితి.
Kuyyeru Mother Daughter Incident : కాకినాడ జిల్లా కుయ్యేరులో ఉదయం నుంచి నెలకొన్న హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు తల్లీకూతుళ్లను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు, గ్రామ ప�
Viral News: మూడేళ్లుగా మూల గదిలోనే.. తల్లీకూతుళ్లను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Blast in Sugar Factory : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
గత 20 రోజులుగా కాకినాడ జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి తన స్ధావరాన్ని తరుచూగా మారుస్తోంది.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోలవరపుపాలెం, పొడపాక గ్రామల మధ్య సంచంరించిన పులి ఇప్పుడు తన స్ధావరాన్ని మార్చింది.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ఒమ్మంగి, పోతులూరూ, మధ్య పంట పొలాల్లో పెద్దపులి తిరుగుతున్న వీడియోలు అటవీ శాఖ ఏర్పాటు చేసిని సీసీ కెమెరాలకు చిక్కాయి.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ బాస్కర్ బాబు కారులో యువకుడి మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. నిన్న రాత్రి ఎమ్మెల్సీలే సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారని..అతనే చంపేసి ఉంటారని �