Home » kakinada district
కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను చూసేందుకు ఆయన కుమార్తె క్రాంతి ఆస్పత్రికి..
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వాలంటీర్స్ లేకపోతే పింఛన్ల పంపిణీ ఆగిపోతాయి అని భయపెట్టారు.. ఇప్పుడు ఎక్కడైనా పింఛన్ పంపిణీ ఆగిపోయిందా? అంటూ పవన్ ప్రశ్నించారు.
పలువురి మత్స్యకార గృహాలు నేలమట్టం అయ్యాయి. సముద్రపు అలలు మూడు రోజులుగా
ఏపీలో రోడ్లు నెత్తురోడాయి.. వేరువేరు ఘటనల్లో జరిగిన ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. రెండు ప్రమాదాల్లో నలుగురు చొప్పున మరణించగా.. మరో ప్రమాదం ఇద్దరు మృతిచెందారు.
కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అన్నవరం నుంచి రాజమహేద్రవరం వైపు వెళ్తున్న లారీ టైరు
డాక్టర్ నున్నా కిరణ్ చౌదరి నిన్న (శనివారం) రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం అతన్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
కుక్కకు ఉన్న విశ్వాసం మనుష్యుల్లో ఉండదు అంటారు. తన యజమాని చనిపోయిందని తెలీక.. తిరిగి వస్తుందేమో అని ఆమె చెప్పుల దగ్గరే తిరుగుతూ ఎదురుచూస్తున్న ఓ శునకాన్ని చూస్తే కన్నీరు వస్తుంది.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జి. మేడిపాడులో ఓ టీచర్.. విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులపై రమణ అనే సోషల్ టీచర్ కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు 65,000కిలోల గంజాయిని దగ్థం చేశారు. ఆరు జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న 65,000కిలోల గంజాయిని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గజపతినగరంలో కాల్చివేశారు. ఈ గంజాయి విలువ రూ.13 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.