Home » Kakinada
అన్నయ్య, తండ్రి పేరు చెప్పి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఏ విషయంలో కూడా తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
ఒకే ఒక్క చెప్పు పోయి తొమ్మిది నెలలు అవుతుందని, అందుకు ఎవరిని అనుమానిస్తామని పేర్ని నాని అన్నారు.
దివ్యాంగులకు కనీసం పెన్షన్ ఇవ్వలేని అంధకారంలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
ఎవరికైనా కనిపిస్తే పట్టుకోండని, తన చెప్పులు తనకు ఇప్పిచండి ప్లీజ్ అని అన్నారు.
మీసాలు మెలేయడం, తొడ కొట్టడాలు వంటివి తాను సినిమాల్లో కూడా చేయనని పవన్ చెప్పారు.
వారాహి యాత్రకు పోలీసుల తరుపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చామని తెలిపారు.
ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ నేతలు వారిలో వారే చితక్కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు స్కూల్లో బాహాబాహీకి దిగారు.
లంచం తీసుకని గంజాయి వాహనాన్ని వదిలేసిన ఎస్సైను విచారణకు పిలవగా ఏసీపీ కార్యాలయం నుంచి పారిపోయాడు.దీంతో పోలీసులు ఎస్సై కోసం గాలిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎటువంటి భద్రత లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేర�