Home » Kakinada
ఏపీలోని కాకినాడలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ఎస్సీ,ఎస్టీ కోర్టు మూడు రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
నిమాలని ఎంజాయ్ చేసేంతవరకు పర్వాలేదు. కానీ కొంతమంది ఫ్యాన్స్ మితిమీరి థియేటర్ ప్రాపర్టీకి నష్టం చేకూరుస్తారు. సీట్స్ విరగ్గొట్టడం, స్క్రీన్ చింపడం, థియేటర్లోని సామాగ్రిని బ్రేక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల థియేటర్ యాజమాన్యాలు నష�
ఏపీ సీఎం జగన్ ఇవాళ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉడయం 10.30 గంటలకు గొల్లప్రోలుకు చేరుకుంటారు. 10.45 నుంచి 12.15 గంట�
మదమెక్కిన ఆంబోతు దెబ్బకు కాకినాడ జిల్లా తుని వాసులు హడలిపోయారు. రోడ్లపైకి వచ్చే ధైర్యం కూడా చేయలేక పోతున్నారు.
కాకినాడలోని రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలో పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అటవీ, వన్యప్రాణి రక్షణ, ఎన్ఎస్టీఆర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
తాజాగా పులి.. తాడ్వాయి వైపు వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా వెళ్తే విశాఖ మన్యం వైపు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటవీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
తాజాగా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామ పరిసరాల్లో పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. అయితే, పులి అటవీ ప్రాంతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేయగా, మళ్లీ యూ టర్న్ తీసుకుని ఏలేశ్వరం మండలం నుంచి వెనక్కి వచ్చింది.
కాకినాడ జిల్లాలో పులి కోసం సాగుతున్న వేట 18వ రోజుకు చేరింది. అయినా ఇంకా పులి చిక్కలేదు. కాకినాడ జిల్లా పత్తిపాడు పరిసరాల్లో పులి సంచరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ లో ఉంటున్న బాలికపై అత్యాచారం జరిగింది. హాస్టల్ నిర్వహకుడు విజయ్ కుమార్ కరోనా మందు పేరుతో బాలికకు మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు.
పత్తిపాడు మండలంలో రెండు వారాలుగా పులి అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. దానిని పట్టుకొనేందుకు ఎన్ని ఉపాయాలు పన్నినా చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటుంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. పులిని పట్టుకొనేందుకు