Home » Kakinada
తన మాజీ ఢ్రైవర్ హత్య కేసులో అరెస్టైన కాకినాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పై కేసు నమోదు చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పోస్టుమార్టంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాకినాడ జీజీహెచ్లో ఉన్న సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన అతడి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ్నుంచి వ�
ఎలాంటి తడబాటు లేకుండా జగన్ తో ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియంలో బోధన, నాడు-నేడు విశిష్టతను వివరించారు.(Bendapudi High School Students)
అడ్డుకునేందుకు ప్రయత్నించిన మామ, బావమరిదిలకు గాయాలు అయ్యాయి. చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐ అనుమానాస్పదంగా మృతి చెందారు. అతని మరణానికి కారణం ఆత్మహత్యా? లేదా గన్ మిస్ ఫైరా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది.
ఉప్పలగుప్తం మండలంలోని వాసాలతిప్ప వద్ద జాలర్లు చేపల వేటకు వెళ్లగా ఈ బొంక చేప వలలో పడింది. టెట్రాంటిడీ కుటుంబానికి చెందిన ఈ చేప విషపూరితమైంది. ఈ చేపలో మనిషిని చంపేంత విషం ఉంటుంది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏర్పాటు చేసిన రెండు రైళ్లకు తగినంత మంది ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్యరైల్వే రెండు రైళ్లను రద్దు చేసింది.
టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన మత్స్యకారులు