Home » Kakinada
కాకినాడ జిల్లాలో కెర్లంపూడి మండలం వేలంకలో కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
దర్శకుడు ఆర్జీవీ ఇటీవల తన సోషల్ మీడియాలో సంక్రాంతికి సంబంధించిన ఓ ఫోటో షేర్ చేసి.. నా జీవితంలో మొట్ట మొదటి సారి ఆంధ్రాలో పబ్లిక్ గా ప్రజలతో సంక్రాంతి సంబరాలలో పాల్గొనబోతున్నాను. దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం..............
‘లహరి’ పేరుతో ఈ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కేపీహెచ్బీ కాలనీలోని బస్ స్టాప్ వద్ద బుధవారం సాయంత్రం ఈ సర్వీసుల్ని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రారంభిస్తారు. మొత్తం పది బస్సులు అందుబాటులోకి వస్తు�
కాకినాడ జిల్లా పిఠాపురంలో పందుల కోసం ఘర్షణ జరిగింది. మున్సిపల్ సిబ్బంది, పందులను పట్టుకోవడానికి వచ్చిన వారిపై పెంపకం దారులు రాళ్ళు విసిరారు.
కాకినాడలో ఒక ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. ఒక మహిళకు ప్రెగ్నెన్సీ రాకుండానే, గర్భం దాల్చిందని నమ్మించి తొమ్మిది నెలలు చికిత్స అందించారు. పరీక్షలు, మందుల పేరిట భారీగా ఖర్చు పెట్టించారు. తీరా తొమ్మిదో నెలలో విషయం బయటపడింది.
కాకినాడ జిల్లా ఉప్పాడలో విషాదం నెలకొంది. సముద్ర తీరంలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు.
LIVE: కాకినాడ ఘటనలో ట్విస్ట్..విద్యార్థుల అనారోగ్యానికి చాక్లెట్లే కారణమా?
కాకినాడ కేంద్రీయ విద్యాలయంలోని 5, 6 తరగతులకు చెందిన కొందరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడటం లేదంటూ స్కూల్లోనే కుప్పకూలిపోయారు. కాగా, ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ, కడప, కాకినాడ జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజంపేట, ప్రొద్దుటూర�
కాకినాడలోని వాకలపూడి ప్యారి షుగర్ ఇండస్ట్రీలో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మిషనరీ ఎక్విప్ మెంట్ సెక్షన్ లో ప్రమాదం జరిగిందని కార్మికులు చెప్తున్నారు.