-
Home » Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు కోసం ఈసీకి కవిత దరఖాస్తు? పార్టీ పేరు ఇదే?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కవిత పార్టీ పోటీ చేయొచ్చు. దీనికి కవిత ప్లాన్ వేసుకుంటున్నట్లు సమాచారం.
మండలిలో ఎక్కి ఎక్కి ఏడ్చిన కవిత
ఎమ్మెల్సీ కవిత (kalvakuntla Kavitha) శాసనమండలిలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
లక్ష్మీ నరసింహస్వామి, నా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. మండలిలో కవిత లాస్ట్ స్పీచ్ హైలైట్స్..
kalvakuntla Kavitha : తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రసంగం చేశారు. ఇదే తన చివరి ప్రసంగమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత..
kalvakuntla Kavitha : జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.
నన్ను ఘోరంగా అవమానించారు.. శాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత
kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె కంటతడి పెట్టారు.
నా రక్తం మరిగిపోతుంది.. సీఎం రేవంత్, హరీశ్ రావులపై కవిత సంచలన కామెంట్స్..
Kalvakuntla Kavitha : సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా టీమ్ ని అభినందించిన కవిత.. ఫొటోలు..
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీతో తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా యూనిట్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సన్మానించి అభినందించింది.
కొత్త పార్టీ, పైరసీ, మున్సిపాలిటీల విలీనంపై కవిత కీలక కామెంట్స్
తన జనంబాట కార్యక్రమంలో.. పార్టీ పెట్టాలన్న డిమాండ్ మహిళల నుంచి ఎక్కువగా వస్తుందని కవిత తెలిపారు.
క్షమాపణలు చెప్పిన కవిత.. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Kalvakuntla Kavitha : అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కవిత.. కొత్త పార్టీపై కీలక కామెంట్స్
ప్రజల సమస్యలను అర్థం చేసుకునే లక్ష్యంతో ఉన్నామని, ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలో ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు యాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.